Lalu Prasad Yadav: మా నాన్నకు ఏదైనా జరిగితే.. లాలూ కుమార్తె వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఈ రోజు ప్రశ్నించనున్నారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్ర నిత్యం వేధింపులకు గురవుతున్నారని.. ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవరిని విడిచిపెట్టబోనని హెచ్చరించారు.
Read Also: IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా 4వ టెస్ట్, 3359 రోజుల క్రితం ప్రపంచ రికార్డు బద్దలయ్యే ఛాన్స్
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఇవన్నీ గుర్తుండిపోతాయని, సమయం చాలా శక్తివంతమైనది ట్వీట్ చేశారు. 74 ఏళ్ల లాలూ ఇప్పటికీ ఢిల్లీలో అధికార పీఠాన్ని కదిలించగలరని అన్నారు. మా ఓర్పును పరీక్షిస్తున్నారని ఆమె చెప్పింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఢిల్లీలోని తన కుమార్తె, ఎంపీ మిసా భారతి ఇంట్లో లాలూ ఉంటున్నారు. ఈ రోజు ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ మిసా భారతి ఇంటికి వెళ్లింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో అప్పటి రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తో పాలటు మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె మిసా, హేమలు నిందితులుగా ఉన్నారు. 2004-2009 వరకు కేంద్ర రైల్వే మందిగా ఉన్న సమయంలో ఉద్యోగాలకు బదులుగా లాలూ, అతని కుటుంబ సభ్యులు భూమిని తీసుకున్నారు. దీనిపై 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీని, ఆర్జేడీ విమర్శిస్తోంది. లాలూను చూసి బీజేపీ భయపడుతోందని, గత 30 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నామని ఆయన భార్య రబ్రీదేవి అన్నారు.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!