Amit Shah: కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
- కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
- వారం ముందుగానే హెచ్చరించినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వానికి జులై 23న ముందస్తు హెచ్చరికలు చేసిందని అమిత్ షా రాజ్యసభలో పేర్కొన్నారు. ముందు చర్యల్లో భాగంగా తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించామని.. కేరళ ప్రభుత్వం సకాలంలో ప్రజలను తరలించలేదని అమిత్ షా రాజ్యసభలో ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారతదేశం ఒకటి అని గుర్తుచేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మరణాల సంఖ్య తగ్గి ఉండేదని చెప్పారు. కేంద్రం.. కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామని.. అంతేకాకుండా ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Telangana: నాగదేవత అంటూ ఏళ్లుగా పూజలు.. చివరకు ఆ పాము కాటుతోనే మృతి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మంగళవారం వాయనాడ్ జిల్లాలో సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో 204 మందికి పైగా మరణించారు. మరో 200 మంది గాయపడ్డారు. గల్లంతైన 180 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు వాలంటీర్లు కూడా సాయం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మదనపల్లి ఫైల్స్ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ బృందం
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "… Under this early warning system, on July 23, at my direction, 9 NDRF teams were sent to Kerala considering that there could be landslides… What did the Kerala government do? Were the people shifted? And if they were… pic.twitter.com/P29bTb2buk
— ANI (@ANI) July 31, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!