Kejriwal: కేజ్రీవాల్కు హర్యానా కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం
- కేజ్రీవాల్కు హర్యానా కోర్టు సమన్లు
- ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాల్లో విష ప్రయోగం జరిపినట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలు, హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్పై కేసు నమోదైంది. యమునా నీటిని గురించి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని.. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ల కింద సోనిపట్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఫిబ్రవరి 17న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు చట్టానికి అనుగుణంగా ఉంటాయని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Non Veg : హైదరాబాద్లో రేపు నాన్ వెజ్ షాపులు బంద్.. ఎందుకంటే..!
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ఇదిలా ఉంటే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని సైనీ పేర్కొన్నారు. బుధవారం యమునా నది నీరు తాగినట్లుగా తెలిపారు. అయితే నీరు విషపూరితంగా ఉండడంతో నయాబ్ సింగ్ సైనీ నీళ్లు తాగినట్లు నటించి.. వెంటనే నదిలో ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. వాళ్లు తాగలేని నీళ్లు ఢిల్లీ ప్రజలకు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని.. అలా ఎప్పటికీ జరగనివ్వని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఎక్స్ ట్విట్టర్లో వీడియో పోస్టు చేశారు.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी ने यमुना का पानी पीने का ढोंग किया… और फिर वही पानी वापस यमुना में थूक दिया।
जब मैंने कहा कि अमोनिया की मिलावट के कारण यमुना का पानी दिल्लीवालों की जान के लिए ख़तरा हो सकता है, तो इन्होंने मुझ पर FIR करने की धमकी दी।
जिस ज़हरीले पानी… pic.twitter.com/xQEVAu9bWh
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2025
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?