Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Man Chops Up Father’s Body Into 32 Pieces: ఢిల్లీ శ్రద్ధా వాకర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాత 6 నెలల అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తర్వాత పలువురు కూడా శ్రద్ధాలాగే చంపుతాం అంటూ మహిళలు, యువతులను బెదిరించిన ఘటనలు కూడా చూశాం. కొందరైతే అదే తరహాలో హత్య చేసేందుకు ప్రయత్నించారు.
Read Also: India-China border clash: అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణపై స్పందించిన చైనా..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇదిలా ఉంటే శ్రద్ధా కేసును తలపించేలా కర్ణాటకలో దారుణం జరిగింది. బాగల్ కోట్ కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని 32 ముక్కలుగా చేసి బోర్ వెల్ లో పడేశాడు. ఈ హత్య కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు బోర్ వెల్ నుంచి వ్యక్తి శరీరభాగాలను వెలికితీశారు. నిందితుడు విఠల కులాలీని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
డిసెంబర్ 6న తండ్రి పరుశురామ్ కులాలి(53)ను కొడుకు విఠల(20) ఆవేశంతో ఇనుపరాడ్ తో కొట్టి హత్య చేశాడు. పరుశురాం నిత్యం మద్యం తాగి వచ్చి ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన విఠలను తిడుతూ ఉండే వాడు. పరుశురాం భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం వేధింపులు తాళలేక విఠల ఇనుపరాడ్ తో తండ్రిని కొట్టి హత్య చేశాడు. హత్య తర్వాత పరుశురామ్ మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికి, బాగల్ కోట్ జిల్లాలోని ముధోల్ నగర శివార్లలోని మంటూర్ బైపాస్ సమీపంలో సొంత పొలంలోని ఓపెన్ బోర్ వెల్ లో శరీర భాగాలను పారేశాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!