Karnataka: ముగిసిన సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం.. 50 శాతం మంత్రులను తొలగించే ఛాన్స్
- కర్ణాటకలో అధికార మార్పిడిపై కొనసాగుతున్న ఊహాగానాలు..
- త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ సూచనలు..
- ఈ నెల 13న కేబినెట్ మంత్రులకు సీఎం సిద్ధరామయ్య విందు భోజనాలు..
- అధికార మార్పిడి గురించి నాకు తెలియదు, ఇది సీఎంకే తెలుసు: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13వ తేదీన అన్ని కేబినెట్ మంత్రులకు విందు ఇస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చల సందర్భంగా, ముఖ్యమంత్రి తన పదవీకాలం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కాగా, ప్రస్తుత మంత్రులలో 50 శాతం మందిని తొలగించి కొత్తవారిని తీసుకురావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్లో దాదాపు 15 మంది కొత్త మంత్రులను తీసుకుని సీఎంని వెంటనే మార్చడం హైకమాండ్కు కష్టమవుతుందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కొత్త మంత్రివర్గం ఇప్పటికే అమల్లో ఉంది. బీహార్ ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ప్రణాళిక చేయబడిన ఈ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పు నిర్ణయాలకు ముందే పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
Read Also: రోడ్డుమార్గాన నర్సీపట్నానికి జగన్, పోలీసులు నిర్దేశించిన అనకాపల్లి,పెందుర్తి మీదుగా పర్యటన
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. అలాంటి సమాచారం నాకు తెలియదు, ఈ అంశం పూర్తిగా సీఎంకి వదిలివేయబడింది.. మనమందరం పార్టీ కోసం పనిచేస్తాం.. నేను దేంట్లోనూ జోక్యం చేసుకోను, నేను కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలను అన్నారు. ఎవరూ గందరగోళం సృష్టించకూడదు అని సూచించారు. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2.5 సంవత్సరాల తర్వాత నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు సూచించడంతో, సిద్ధరామయ్య పదవీకాలం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!