Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..
- కర్ణాటక హోటళ్లలో ప్లాస్టిక్ నిషేధం..
- ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడుతున్నట్లు గుర్తింపు..
- క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు ఒంట్లోకి చేరుతాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వ్యాఖ్యలు చేసిన తర్వాత, కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. రాష్ట్రవ్యాప్తంగా 52 హోటళ్లలో ఇడ్లీలు తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని కర్ణాటక ఆహార భద్రతా విభాగం కనుగొన్నట్లు మంత్రి దినేష్ గుండూ రావు గురువారం తెలిపారు.
Read Also: Mamata Banerjee: ‘‘ఆట మళ్లీ మొదలైంది’’.. బీజేపీకి మమతా బెనర్జీ వార్నింగ్..
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- Amul milk: సామాన్యుడి జేబుకు 'అముల్' చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 250 రకాల ఇడ్లీ నమూనాలను పరీక్షించిందని, వీటిలో మామూలుగా వాడే వస్త్రానికి బదులుగా ఇడ్లీను చేసేటప్పుడు ప్లాస్టిక్తో కప్పుతున్నట్లు నిర్ధారించారని మంత్రి చెప్పారు. ‘‘ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 251 నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. గతంలో, ఇడ్లీ వండేటప్పుడు వస్త్రాన్ని ఉపయోగించేవారు.ఈ రోజుల్లో కొన్ని చోట్ల వస్త్రానికి బదులుగా ప్లాస్టిక్ వాడుతున్నారని మాకు సమాచారం అందింది’’ అని ఆయన మీడియాతో చెప్పారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ కారకాలు ఇడ్లీలోకి చేరుతాయని, ఇలాంటి పనులు చేయవద్దని మంత్రి సూచించారు. 251 శాంపిళ్లను పరీక్షిస్తే 52 శాంపిళ్లలో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇది జరగకుండా చూసుకోవడానికి ఆరోగ్య శాఖ త్వరలోనే అధికారిక ఆదేశాలు జారీ చేస్తుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే..
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!