Amit shah Fake video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. మరో పీసీసీ అధ్యక్షుడికి సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit shah Fake video Case: రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయింది. అయితే ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫేక్ వీడియోను కాంగ్రెస్ అధికార ఎక్స్ హ్యాండిల్స్ షేర్ చేయడంతో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా పంచుకున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
Read Also: Yogi Adityanath: ‘‘అంత్యక్రియలకు నలుగురు కావాలి, కానీ’’.. కాంగ్రెస్పై విరుచుకుపడిన యోగి..
Also Read
- Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
తాజాగా చట్టపరమైన చర్యల్లో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ఎక్స్ హ్యాండిల్ నిలిపేయబడింది. ఈ హ్యాండిల్ నుంచి అమిత్ షా డీప్ ఫేక్ మార్ఫిండ్ వీడియో పోస్ట్ చేయబడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పిటన్లు ఓ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేశారు. దీనిపై హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు చర్యల్ని ప్రారంభించారు. నిజానికి మతప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని అమిత్ షా చెప్పిన వీడియోను మార్ఫింగ్ చేసి తప్పుడు వీడియోను ప్రచారంలోకి తెచ్చారు.
ఇదిలా ఉంటే ఈ వీడియోకు సంబంధించిన కేసులో జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్కి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 2న తమ ముందు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. తనకు నోటీసులు అందినట్లు ఠాకూర్ ధ్రువీకరించారు. నాకు నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని, ఇది అరాచకం తప్ప మరోటి కాదని ఠాకూర్ అన్నారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే, వారు ముందుగా నా ఎక్స్ ఖాతాలోని కంటెంట్ని ధ్రువీకరించాలి, ఎన్నికల ప్రచారం పీక్స్లో ఉన్నప్పుడు, నా ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కోరుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
-
Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Maa Inti Bangaram: నా ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.. సామ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్!
-
Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!