PM Modi-Biden Meet: బైడెన్కి ప్రధాని విందు.. జెట్ ఇంజన్లు, న్యూక్లియర్ టెక్నాలజీపై చర్చలు..
PM Modi-Biden Meet:ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. జీ20 సభ్యదేశాలతో పాటు మొత్తం 30 దేశాధినేతలు, పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఇదే మంచి సమయం అని ఇండియా భావిస్తోంది. జో బైడెన్, మక్రాన్, రిషి సునాక్ వంటి అగ్రరాజ్యాల నేతలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.
ముఖ్యంగా అందరి కళ్లు మోడీ-బైడెన్ భేటీపైనే ఉంది. అమెరికా-ఇండియాల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ భేటీ దోహదం చేయనుంది. ఈ రోజు తెల్లవారుజామున అమెరికా నుంచి బయలుదేరిని జోబైడెన్ నేరుగా ప్రధాని మోడీ నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. అక్కడే ఈ రోజు సాయంత్రం జో బైడెన్ కి ప్రధాని ఈరోజు రాత్రి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ విందు ఉంటుంది.
Also Read
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
Read Also: Manmohan Singh: మోడీని ఆ విషయంలో మెచ్చుకున్న మన్మోహన్ సింగ్
ఇరు దేశాల మధ్య పలు అంశాలు చర్చకు రానున్నాయి. అయితే ముఖ్యంగా జెట్ ఇంజన్ల తయారీ, న్యూక్లియర్ టెక్నాలజీలే ప్రధాన ఎజెండా ఉంటాయని తెలుస్తోంది. జేఈ ఇంజన్లు, పౌర అణుసాంకేతికతపై పురోగతి ఉండాలని వైట్హౌస్ భావిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ గురువారం మీడియా సమావేశంలో అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ యూనిట్, భారత వైమానికదళం ఫైటర్ జెట్ల కోసం ఇండియాలో సంయుక్తంగా తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందానికి ఇటీవల యూఎస్ కాంగ్రెస్ కూడా ఆమోదం తెలిపింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల జెట్ ఇంజన్ల సాంకేతికత బదిలీ కూడా ఉంది.
తాజావార్తలు
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో