Study on Indian Diabetes: చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్న భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Study on Indian Diabetes: భారతీయుల్లో చిన్న వయస్సులోనే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అంటే షుగర్ వ్యాధి. ఇది ఈ మధ్య కాలంలో మరీ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. 20 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వస్తున్నట్టు వైద్యలు చెబుతున్నారు. మధుమేహం బారిన పడుతున్న వారితో పోల్చుకుంటే.. ఇతర దేశాల కంటే భారతీయులే తక్కువ వయస్సులో మధుమేహం బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడయింది. అయితే ఇది ఎక్కువ శాతం వారసత్వంగా వస్తున్నట్టుగా అధ్యయనంలో వెల్లడయింది.
Read also: Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
దక్షిణాసియా టైప్ 2 డయాబెటిస్ రోగులు యూరోపియన్ల కంటే భారత దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా యూరోపియన్ వారి కంటే తక్కువ వయస్సులో ఉన్న వారే మధుమేహం బారినపడుతున్నట్టు కొత్త అధ్యయనం వివరించింది. యూఎస్లోని డూండీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించి డయాబెటిస్ కేర్ జర్నల్లో ప్రచురించారు. మధుమేహం అనేది ఒక సంక్లిష్టమైన మల్టిఫ్యాక్టోరియల్ వ్యాధి, ఇది జనాభాలో గణనీయమైన వ్యత్యాసాలను కలిగి ఉంటుంది, అయితే మధుమేహం చుట్టూ ఉన్న జ్ఞానంలో ఎక్కువ భాగం పాశ్చాత్య యూరోపియన్ పూర్వీకులతో కూడిన తెల్ల జనాభాను అధ్యయనం చేయడం ద్వారా సేకరించబడింది. డూండీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ల నుండి ప్రొఫెసర్ కోలిన్ పాల్మెర్ నేతృత్వంలోని పరిశోధకులు, మొదటిసారిగా టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణలో వయస్సులో గణనీయమైన వ్యత్యాసాలకు జన్యుపరమైన ఆధారాన్ని కనుగొన్నారు.
Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
భారతీయులు యూరోపియన్ల కంటే చిన్న వయస్సులోనే మధుమేహాం భారిన పడుతున్నారు. చిన్న వయస్సులో మధుమేహం బారినపడిన వారు.. త్వరగా మరణాల బారినపడుతున్నారు. రెటినోపతి మరియు న్యూరోపతి వంటి మైక్రోవాస్కులర్ సమస్యలు ఎక్కువ కారణంగా సర్వేలో తేలింది.
మధుమేహం ఎవరికి వస్తుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుందనేది అధ్యయనం చేశారు. కొందరు వ్యక్తులు ఇతరుల కంటే మెరుగ్గా చికిత్సకు ఎందుకు ప్రతిస్పందిస్తారు మరియు కొంతమంది రోగులకు ఎందుకు సమస్యలు ఉన్నాయో సర్వే ద్వారా అర్థం చేసుకోవచ్చు్. ఈ సర్వే భారతదేశంలో మధుమేహం ఫలితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడనుంది. మా పరిశోధనల్లో టైప్ 2 డయాబెటిస్కు జన్యు నిర్మాణంలో జాతి వ్యత్యాసాలు కారణంగా తేలింది. పరిశోధనలో పరిశీలించిన అంశాల ఆధారంగా మెరుగైన చికిత్సలను అందించడానికి ఉపయోగపడతాయని స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డాక్టర్ సుందరరాజన్ శ్రీనివాసన్ తెలిపారు.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!