India: రష్యా చమురు కొనుగోళ్లకు భారత్ బ్రేక్..?
- రష్యా చమురు కొనుగోళ్లను ఆపేసిన భారత్..
- ప్రపంచ దేశాల ఒత్తిడితోనే కొనుగోళ్లకు బ్రేక్..
- చమురు కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ అధికారి క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయా అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. దీన్ని ఓ సాకుగా చూపిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై 25 శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారతీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్త కథనాలు వస్తున్నాయి.
Also Read
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
అయితే, భారత్కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ లాంటి సంస్థలు గత వారం రోజులుగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం లేదని వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన అత్యంత నమ్మదగిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఆయా సంస్థలు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని తెలియజేశారని జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తుంది.
Read Also: Harsh Goenka: T20లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడా?.. పాక్ చమురుపై ట్రంప్పై గొయెంకా సెటైర్లు
ఇక, ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద చమురు దిగుమతిదారుగా కొనసాగుతుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురును కొనుగోలు చేస్తోంది. భారత్కు వస్తున్న మొత్తం ఇంధన సరఫరాలో దాదాపు 35 శాతం రష్యా చమురే. కానీ, దీనిపై అమెరికా సహా పలు పశ్చిమదేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కొంటున్న చమురుతోనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని మాస్కో కొనసాగిస్తుందని ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
IPL Playoffs Scenarios: ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం.. ఆర్ఆర్ కంటే సీఎస్కేకు ఛాన్సెస్.. ఆ 3 జట్లకు మాత్రం!
-
Telangana Liquor Shop Scam: “పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
-
S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
-
CM Revanth Reddy: “ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత”.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..