India On USCIRF: మైనారిటీలపై యూఎస్ నివేదిక.. భారత్ తీవ్ర ఆగ్రహం..
- యూఎస్ మత స్వేచ్ఛ రిపోర్టుని తిరస్కరించిన భారత్..
- USCIRFని ఆందోళనకరమైన సంస్థగా గుర్తించాలని ఆగ్రహం..
- మైనారిటీల అణచివేత, ‘రా’పై ఆంక్షలు విధించాలని కోరిన యూఎస్ రిపోర్ట్..
India On USCIRF: US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) భారతదేశంలో మైనారిటీల పరిస్థితిపై మరోసారి తప్పుగా నివేదించింది. భారత్లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోందని పేర్కొంది. అయితే, ఈ నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. USCIRFని ‘‘ఆందోళన కలిగించే సంస్థ’’గా గుర్తించాలని భారత్ నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్యానికి, సహనానికి నిలయంగా భారతదేశ స్థానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు విజయవంతం కావని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. USCIRF నివేదికను ‘‘ పక్షపాత, రాజకీయ ప్రేరేపితమైంది’’గా భారత్ చెప్పింది. భారతదేశంలోని సమాజాన్ని తప్పుగా చిత్రీకరించడాని ఉద్దేశపూర్వక ఎజెండానున ప్రతిబింబిస్తోంద MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
Read Also: USCIRF: భారత్లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోంది.. ‘RAW’పై ఆంక్షలు విధించాలి..
Also Read
USCIRF తన 2025 నివేదిక భారతదేశంలో 2024లో మతపరమైన మైనారిటీపై దాడులు, వివక్షత పెరిగిందని ఆరోపించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను, ఇతర మైనారిటీలను బీజేపీ తప్పుగా చిత్రీకరించినట్లు చెప్పింది. సిక్కు వేర్పాటువాదుల హత్యల్లో భారత గూఢచార సంస్థ ‘రా’ పాల్గొందని, దానిపై ఆంక్షలు విధించాలని కోరింది. ఇది కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య గురించి సూచిస్తుంది. మత స్వేచ్ఛని ఉల్లంఘిస్తున్న భారత్ని ‘‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశం’’గా గుర్తించాలని, ట్రంప్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!