Kiren Rijiju: మైనార్టీల పట్ల వివక్ష లేదు.. దేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి!
- లోక్సభలో రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చ..
- దేశంలో మైనార్టీ పట్ల ఎలాంటి వివక్ష లేదని చెప్పిన కేంద్రమంత్రి..
- భారత్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి: కిరణ్ రిజిజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: లోక్సభలో భారత రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఉన్న ముస్లింలతో పోలిస్తే, భారత్లోని ముస్లింలు చాలా బెటర్గా ఉన్నారని కొనియాడారు. అందుకే పొరుగు దేశాల్లో ఉంటున్న మైనార్టీలు కూడా ఆశ్రయం కోరుతున్నారని కిరణ్ రిజిజు వెల్లడించారు.
Read Also: Perni Nani Family in Hiding: అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు..!
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
అయితే, ఇతర దేశాల్లో మైనార్టీలకు కల్పిస్తున్న ఓటింగ్ హక్కుల గురించి కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. అలాగే, మన దేశంలో తమ హక్కులను కాపాడుకునేందుకు మైనార్టీలకు న్యాయ రక్షణ కల్పిస్తోందన్నారు. ఇక, దేశం గురించి మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశం యొక్క ఇమేజ్పై అది ప్రభావం చూపంచే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య రంగంలో భారత్తో ఏ దేశాన్ని కూడా పోల్చొద్దన్నారు. దీంతో పాటు దేశ ఆర్థిక ప్రగతిలో చాలా గ్యాప్లు ఉన్నాయి.. అందుకే ప్రధాన మంత్రి వికసిత్ భారత్ నినాదాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మార్చలేకపోయిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!