PM Modi: “ఇండీ కూటమి మరింత ఆవిరైపోతోంది”.. మూడో దశ తర్వాత పీఎం ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఏడు విడతల్లో భాగంగా ఈ రోజు మూడో విడత ఎన్నికలు పూర్తయయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా..‘‘ విపక్ష కూటమి తిరోగమన ఆర్థిక వ్యవస్థ, కాలం చెల్లి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మరింత ఆవిరైపోతోంది’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
Read Also: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
Also Read
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
- PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
ఈ రోజు వేసిన అందరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని వర్గాల ఓటర్లు ఎన్డీయేపై, మా అభివృద్ధిపై విశ్వాసం ఉంచారని ఎక్స్లో రాసుకొచ్చారు. ఇండి అలియన్స్ వారి పాత ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మరింత ఆవిరైపోతోంది అని అన్నారు. మూడో దశలో 11 రాష్ట్రాలు/యూటీల్లోని 93 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. నాలుగో విడత ఈ నెల 13న జరగబోతోంది. ఈ దశలో తెలంగాణలో ఎంపీ స్థానాలతో పాటు, ఆంధ్రప్రదేశ్లో ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన లోక్సభ ఎన్నికలు జూన్ 1తో ఏడు దశల్లో ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?
-
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్లో చర్చలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!