Independence Day 2024: భారత ప్రజలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ శుభాకాంక్షలు..
- భారత ప్రజలకు ఇటలీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
- ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు..
- గొప్ప విషయాలను సాధిస్తామనే నమ్మకం ఉందని చెప్పిన మెలోని..
Independence Day 2024: భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని నరేంద్రమోడీతో ఉన్న ఫోటోని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆమె తన ఎక్స్ పోస్టులో ప్రధాని మోడీని కూడా ట్యాగ్ చేశారు. ‘‘78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, నేను భారతదేశ ప్రజలకు మరియు ముఖ్యంగా ఈ పేజీని అనుసరించే అనేక మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటలీ మరియు భారతదేశం ఎప్పటికీ బలమైన బంధాన్ని పంచుకుంటాయి. ఇరు దేశాలు కలిసి గొప్ప విషయాలను సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాల భవిష్యత్తుకు ముఖ్యమైన స్తంభం’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: Uttarakhand: రెచ్చిపోతున్న కామాంధులు.. నర్స్పై అత్యాచారం, హత్య
Also Read
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టాక తొలి విదేశీ పర్యటనగా ఆయన ఇటలీ వెళ్లారు. మేలో జరిగిన జీ 7 సదస్సుకు ప్రధాని మోడీని మెలోనీ స్వయంగా ఆహ్వానించారు. ఇరువురు నేతలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. జీ 7 దేశాల్లో సభ్యత్వం లేకున్నా, భారత్ని ప్రముఖ దేశంగా ఆమె ఆహ్వానించారు. ఇరువురు నేతల సమావేశ సమయంలో ఇరువురు నేతల పేర్లను కలిపి ‘‘మెలోడీ’’గా పిలవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
In occasione del 78° Giorno dell'Indipendenza, desidero esprimere i miei più sinceri auguri al popolo indiano, e in particolare ai molti indiani che seguono questa pagina. Italia e India condividono un legame sempre più forte, e sono certa che insieme raggiungeremo grandi… pic.twitter.com/DG8Ujo03Co
— Giorgia Meloni (@GiorgiaMeloni) August 15, 2024
తాజావార్తలు
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో