Himanta Biswa Sarma: లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలో రాజకీయంగా ఉద్రిక్తతతలకు కారణమవుతోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, రాహుల్ గాంధీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.
‘‘మేము ఇప్పుడు ఏదైనా చర్య తీసుకుంటే, రాజకీయ ఎత్తుగడ అని పేర్కొంటారు’’ అని హిమంత అన్నారు. అస్సాంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పోలీసులు కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ ఏకైక లక్ష్యం వివాదాన్ని ప్రారంభించడమే అని ఆయన విమర్శించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: PM Modi: ఫిబ్రవరిలో కేంద్రమంత్రులు ఎవరూ అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని ఆదేశాలు.. కారణమిదే..
యాత్ర లక్ష్యం కేవలం అస్సాంలోని శాంతికి విఘాతం కలిగించడమే, అతని ముఖ్య ఉద్దేశం ప్రజల తన వైపు చూడాలని అనుకోవడమే అని, దాన్ని మేం ఓడించామని సీఎం హిమంత అన్నారు. అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని, నిన్న గౌహతిలో పెద్ద సంఘటన జరిగేదిని, దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయని దీనిపై మేము సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని సీఎం వెల్లడించారు.
ఇదిలా ఉంటే రామ మందిర వేడుక రోజు తమ యాత్రపై బీజేపీ గుండాలు దాడులు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. బటద్రవా ధామ్ ఆలయంలోకి వెళ్లకుండా తమపై పోలీసులు నిషేధం విధించారని అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తనపై ఎన్నైనా కేసులు పెట్టడం, బీజేపీ/ఆర్ఎస్ఎస్ నన్ను బెదిరించలేవని అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!