Manipur Violence: “క్షమించండి”.. మణిపూర్ హింసపై సీఎం బిరెన్ సింగ్
- మణిపూర్ హింసపై క్షమాపణలు చెప్పిన సీఎం బీరెన్ సింగ్..
- గతాన్ని మరిచిపోయి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: 2023 మే నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల సంఘర్షణతో అట్టుడుకుతోంది. హింసలో దాదాపుగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ, కుకీల మధ్య నెలకొన్న హింసపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాష్ట్ర ప్రజల్ని క్షమాపణలు కోరారు. గతాన్ని ‘‘క్షమించండి, మరిచిపోంది’’ అని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
Read Also: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
ఇంఫాల్లో విలేకరులతో మాట్లాడిన ఆయన..‘‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరం. గత ఏడాది మే 3 నుండి ఈ రోజు జరుగుతున్న దానికి నేను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ప్రియమైన వారిని కోల్పోయారు. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. నేను చింతిస్తున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను. అయితే ఇప్పుడు, గత మూడు, నాలుగు నెలలుగా శాంతి దిశగా పురోగతిని చూసిన తర్వాత, 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కోసం మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీల మధ్య హింస చెలరేగింది. మే 2023 నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపుగా 53 శాతం ఉన్నారు. వీరు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మణిపూర్లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన చర్చలు మరియు చర్చల్లోనే ఏకైక పరిష్కారం ఉందని బీరెన్ సింగ్ అన్నారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!