Bangladesh: బంగ్లాదేశ్ ఏదైనా సాహసం చేస్తే, “చిట్టగాంగ్” భారత్ వశమవుతుంది..
- ఈశాన్యాన్ని తాకితే బంగ్లాదేశ్ ముక్కలవుతుంది..
- చిట్టగాంగ్ని భారత్ స్వాధీనం చేసుకుంటుంది..
- తిప్రా మోత చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ హెచ్చరిక..
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారత్ ఆగ్రహానికి కారణమయ్యాయి. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడని, మా ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించవచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
Read Also: Chirutha Back Story: సాయి రామ్ శంకర్ మిస్సైన ‘చిరుత’ చరణ్ చేతికి.. అసలు కథ ఇదా!
Also Read
- Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
- West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
ఇదిలా ఉంటే, త్రిపుర రాజవంశీకుడు, తిప్రా మోత పార్టీ చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ బంగ్లాదేశ్కి హెచ్చరికలు పంపారు. బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న దేబ్బర్మన్ యూనస్ని హెచ్చరించారు. గురువారం గోమతి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
తిప్రాహా ఇండిజీనస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా) చీఫ్ దేబ్బర్మాన్ చాలా కాలంగా స్వదేశీ తిప్రాసా కమ్యూనిటీలను, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్(సీహెచ్టీ)ను ఏకం చేసి గ్రేటర్ టిప్రాలాండ్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ‘‘యూనస్ చైనాతో స్నేహం చేస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని(ఈశాన్య రాష్ట్రాలు) బెదిరిస్తున్నాడు. ఈశాన్య భారతదేశాన్ని తాకే ధైర్యం చేస్తే, బంగ్లాదేశ్ రెండు నిమిషాల్లో చిన్న భాగాలుగా అవుతుంది, గ్రేటర్ టిప్రాలాండ్గా మారుతుంది’’అని దేబ్బర్మాన్ అన్నారు. రాజయుగంలో కూడా, నవాబులు మన ఐక్యత కారణంగా త్రిపుర సైన్యాన్ని ఓడించలేదని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో