RSS chief: హిందువులు తమ భద్రతకు విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలి..
- హిందువులు తమ భద్రతకు ఐక్యంగా ఉండాలి..
- విభేదాలు పక్కన పెట్టాలి..
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక సూచనలు..
RSS chief: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందువులకు కీలక సూచన చేశారు. హిందువులు తమ సొంత భద్రత కోసం భాష, కులం, ప్రాంతం అనే అన్ని విభేధాలను మరించి వివాదాలను నిర్మూలించడం ద్వారా ఐక్యంగా ఉండాలి అని కోరారు. రాజస్థాన్ బరన్లో జరిగి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి భగవంత్ మాట్లాడుతూ.. హిందువులు అన్ని భేదాలను మరించి ఐక్యంగా ఉండాలని సూచించారు.
Read Also: BJP In Jammu Kashmir: కాశ్మీర్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..? అసలు తప్పు ఎక్కడ జరిగింది..?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ప్రవర్తనా క్రమశిక్షణ, దేశం పట్ల కర్తవ్యం, లక్ష్యసాధన సమాజంలో అవసరమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ పనితీరు యాంత్రికమైనది కాదని, ఆలోచన ఆధారితమైందని అన్నారు. సమాజం అనేది ‘‘నేను నా కుటుంబం ద్వారా మాత్రమే ఏర్పడలేదు’’ అని అన్నారు. సమాజం పట్ల సర్వతోముఖంగా శ్రద్ధ వహించడం ద్వారా మన జీవితం సార్ధకమవుతుందని చెప్పారు. భారతదేశం హిందూదేశం అని హిందూ అనే పదం దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలను సూచిస్తుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ అనేది అసమానమైన సంస్థ అని, దీని విలువలు గ్రూప్ లీడర్ నుంచి వాలంటీర్లు, వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో సమాజానికి అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 3827 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు హజరయ్యారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలు రమేష్ అగర్వాల్, జగదీష్ సింగ్ రాణా, రమేష్ చంద్ మెహతా, వైద్య రాధేశ్యామ్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Hindus
- Mohan Bhagwat
- RSS
- RSS Chief
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!