Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Himanta Sarma Says Wont Be Any Hindus In Congress After 2026

Himanta Biswa Sarma: 2026 తర్వాత కాంగ్రెస్ పార్టీలో “హిందువులు” ఉండరు..

Published Date :March 27, 2024 , 3:53 pm
By venugopal reddy
Himanta Biswa Sarma: 2026 తర్వాత కాంగ్రెస్ పార్టీలో “హిందువులు” ఉండరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఎవరూ ఉండరని, 2032 నాటికి ముస్లింలు కూడా ఆ పార్టీని వదిలి వెళ్తారని అన్నారు. కేంద్రమంత్రి, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిడ్రూగఢ్ నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాలకు చేసిన అనంతరం బిశ్వశర్మ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Global billionaire city list: బీజింగ్‌తో పోలిస్తే ముంబైలోనే ఎక్కువ బిలియనీర్లు.. ప్రపంచంలో టాప్ సిటీలు ఇవే..

కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో చేరిన వేగాన్ని మీరు గమనించి ఉండొచ్చని, మీరు దీనిని పరిగణలోకి తీసుకుంటే, రాజీవ్ భవన్ వద్ద కుర్చీలు, గదులు ఉంటాయి కానీ, వీటిలో ఎవరూ ఉండరని, గౌహతిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ఉద్దేశించి హిమంత వ్యాఖ్యలు చేశారు. 2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేగంగా ముందుకు సాగిందని, 2032 నాటికి కాంగ్రెస్ అంతం అవుతుందని నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు.

అస్సాంలో ఏప్రిల్ 19, 26 మరియు మే 7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇందులో బీజేపీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, దాని భాగస్వామ్య పక్షాలు అసోమ్ గణ పరిషత్ (ఎజిపి) రెండు స్థానాల్లో, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపిపిఎల్) ఒక చోట పోటీ చేయనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Himanta Biswa Sarma
  • Lok Sabha elections-2024

తాజావార్తలు

  • RRB Group-D Recruitment 2026: రైల్వేలో 22195 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడైనా అప్లై చేసుకోండి

  • Iran Israel War: కొత్త సుప్రీంలీడర్ ఎన్నిక వేళ, అదే భవనంపై ఇజ్రాయిల్ భారీ దాడి..

  • Raja Saab: రాజాసాబ్‌ ఫ్లాప్‌ కలిసొచ్చిందా?

  • India Russia: నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..

  • Liquor Shops: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. నిషేధ రోజుల జాబితా నుంచి హోలీ తొలగింపు..

ట్రెండింగ్‌

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions