UP Floods: యూపీని ముంచెత్తిన భారీ వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
- యూపీని ముంచెత్తిన భారీ వరదలు
- జనజీవనం అస్తవ్యస్తం
- సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం క్షణం క్షణం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రెండు వందలకు పైగా గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది ఎకరాల పంట నాశనం అయింది. వరదలు కారణంగా ఫతేపూర్లోని కాన్పూర్-బందా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ప్రస్తుతం యమునా, గంగా నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక యోగి ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. సహాయ చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బాధితుడికి సాయం అందాలని తెలిపారు. అలాగే తాత్కాలిక శిబిరాల్లో బాధితులకు అన్ని ఏర్పాట్లు జరిగేలా చూడాలని కోరారు. ఇక పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
వరదలు కారణంగా 402 గ్రామాలను ప్రభావితం చేశాయని.. 84,392 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందరికీ సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వాధికారి తెలిపారు. ఇక 2,759 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రిలీఫ్ కమిషనర్ భాను చంద్ర గోస్వామి వెల్లడించారు. ప్రయాగ్రాజ్లో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 62 ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఇక అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చింది. వారణాసిలో గంగానది నీటిమట్టం 71.50 మీటర్లకు చేరింది.
ఇది కూడా చదవండి: Donlad Trump: ‘‘ ఆమె పెదాలు మెషిన్గన్లా కదులుతాయి..’’ కరోలిన్ లెవిట్పై ట్రంప్ సె*క్సీ కామెంట్స్..
ఇదిలా ఉంటే సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సాంలో రానున్న రెండు రోజులు, కేరళలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!