Bomb Threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు..
- గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు..
- ఈరోజు తెల్లవారుజామున బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు వెల్లడి..
- మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై శోధిస్తున్న సైబర్ టీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు స్కూల్ కు సెలవు ప్రకటించారు.
Read Also: Meerpet Murder Case: మీర్పేట్లో భార్య హత్య కేసు.. నేడు కోర్టు ముందుకు నిందితుడు!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అయితే, ఈ బాంబు బెదిరింపులపై బాంబు స్క్వాడ్, పోలీసులు ప్రతి చోట క్షుణ్ణంగా గాలిస్తున్నారు. స్కూల్ భవనం మొత్తం శానిటైజ్ చేశారు. మరోవైపు, ఈ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సైబర్ సెల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా వడోదరలోని సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ సంఘటనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన బెదిరింపులు లేవని ధృవీకరించారు. కానీ, ప్రజల భద్రత కోసం తాము నిరంతరం అందుబాటులో ఉంటామని తేల్చి చెప్పారు. అలాగే, గతంలో ఢిల్లీలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి పాఠశాలలకు.. వీటిని తాము తేలిగ్గా తీసులేదన్నారు.
తాజావార్తలు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?