Jeet Adani Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా.. ఫొటోలు వైరల్
- మూడు ముళ్లతో ఒక్కటైన జీత్, దివా షా
- ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్న అదానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా వివాహం ఘనంగా జరిగింది. అతిరథ మహరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లోని శాంతిగ్రామ్ అనే అదానీ టౌన్షిప్లో గుజరాతీ సంస్కృతి ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. జీత్ అదానీ… వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: Relationships: తియ్యగా ఉన్నాయని ఇలాంటి వాళ్ల మాటలు వింటున్నారా? మొదటికే మోసం
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
‘‘సర్వశక్తిమంతుడైన దేవుని ఆశీర్వాదంతో జీత్ మరియు దివా ఈరోజు వివాహం అనే పవిత్రమైన బంధంతో ఒక్కటయ్యారు. అహ్మదాబాద్లో సాంప్రదాయ ఆచారాలు మరియు శుభ్ మంగళ్ భావ్తో ప్రియమైనవారి మధ్య వివాహం జరిగింది. ఇది చాలా ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి మేము శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయాము. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా కుమార్తె దివా మరియు జీత్ కోసం మీ అందరి నుంచి నేను హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటున్నాను.’’ అని పారిశ్రామికవేత్త అదానీ ఎక్స్ ట్విట్టర్ పోస్ట్లో రాశారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య కలకలం..
గౌతమ్ అదానీ రూ. 10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు. వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇస్తున్నట్లు కుమారుడి వివాహం సందర్భంగా అదానీ ప్రకటన చేశారు. విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం 500 మంది వికలాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని కొత్త జంట కూడా ఇటీవల ప్రతిజ్ఞ చేసింది. వివాహానికి కొన్ని రోజుల ముందు జీత్ అదానీ ఈ చొరవ తీసుకున్నారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు. జీత్ అదానీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో చదివారు. 2019లో అదానీ గ్రూప్లో చేరారు. ప్రస్తుతం జీత్.. విమానాశ్రయాల వ్యాపారం, అదానీ డిజిటల్ ల్యాబ్స్కు నాయకత్వం వహిస్తున్నారు.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
తాజావార్తలు
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!