Mamata Banerjee: ప్రజావ్యతిరేకం, నాకు చీకటి మాత్రమే కనిపిస్తోంది.. బడ్జెట్పై మమతా..
- కేంద్ర బడ్జెట్ ప్రజావ్యతిరేకం..
- బడ్జెట్ అంతా చీకటి మయం..
- ఒక పార్టీ సంతృప్తి కోసమే బడ్జెట్..
- సీఎం మమతా బెనర్జీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కేంద్ర బడ్జెట్ 2024-25పై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమని, ఎలాంటి దశ లేదని, ప్రజలకు వ్యతిరేకమైందని, దార్శనికత లేనిదిగా ఆమె అభివర్ణించారు. ఈ బడ్జెట్లో తనకు ఎలాంటి వెలుగులు కనిపించలేదని, చీకటిగా ఉందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమని, పేదలకు వ్యతిరేకమని, రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదిగా ఆమె ఆరోపించారు. ఇది సామాన్యుల కోసం కాదని, ఒక పార్టీని సంతృప్తి పరిచేందుకు ఉద్దేశించిన బడ్జెట్గా ఆమె ఆరోపించారు.
Read Also: Cigarette Prices: బడ్జెట్లో పొగాకుపై పెరగని పన్ను.. సిగరేట్ రేట్లు యథాతథం..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
బీజేపీ ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు వాటిని నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల సమమయంలో పెద్ద ఎత్తు హామీలు ఇస్తుంటారు, కానీ ఓట్లు పొందిన తర్వాత డార్జిలింగ్, కాలింపాంగ్లను మరిచిపోతారని చెప్పారు. డార్జిలింగ్ కొండల్లోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సిక్కింకి అభివృద్ధికి సహకరించండి కానీ డార్జిలింగ్ని పట్టించుకోకపోవడం మాత్రం సరైంది కాదని ఆమె అన్నారు.
మరోవైపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రభుత్వం తమ కుర్చీని కాపాడుకునేందుకు ఈ బడ్జెట్ పెట్టిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే కాపీ పేస్ట్ చేసి బడ్జెట్లో పెట్టారని చెప్పింది. కేవలం కొందరిని మాత్రమే సంతృప్తి పరిచేందుకు ఈ బడ్జెట్ ఉద్దేశించబడిందని, సామాన్య ప్రజలకు దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పింది. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిందని, దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని బీజేపీ చెబుతోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!