Mamata Banerjee: ప్రజావ్యతిరేకం, నాకు చీకటి మాత్రమే కనిపిస్తోంది.. బడ్జెట్పై మమతా..
- కేంద్ర బడ్జెట్ ప్రజావ్యతిరేకం..
- బడ్జెట్ అంతా చీకటి మయం..
- ఒక పార్టీ సంతృప్తి కోసమే బడ్జెట్..
- సీఎం మమతా బెనర్జీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కేంద్ర బడ్జెట్ 2024-25పై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమని, ఎలాంటి దశ లేదని, ప్రజలకు వ్యతిరేకమైందని, దార్శనికత లేనిదిగా ఆమె అభివర్ణించారు. ఈ బడ్జెట్లో తనకు ఎలాంటి వెలుగులు కనిపించలేదని, చీకటిగా ఉందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమని, పేదలకు వ్యతిరేకమని, రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదిగా ఆమె ఆరోపించారు. ఇది సామాన్యుల కోసం కాదని, ఒక పార్టీని సంతృప్తి పరిచేందుకు ఉద్దేశించిన బడ్జెట్గా ఆమె ఆరోపించారు.
Read Also: Cigarette Prices: బడ్జెట్లో పొగాకుపై పెరగని పన్ను.. సిగరేట్ రేట్లు యథాతథం..
Also Read
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
బీజేపీ ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు వాటిని నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల సమమయంలో పెద్ద ఎత్తు హామీలు ఇస్తుంటారు, కానీ ఓట్లు పొందిన తర్వాత డార్జిలింగ్, కాలింపాంగ్లను మరిచిపోతారని చెప్పారు. డార్జిలింగ్ కొండల్లోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సిక్కింకి అభివృద్ధికి సహకరించండి కానీ డార్జిలింగ్ని పట్టించుకోకపోవడం మాత్రం సరైంది కాదని ఆమె అన్నారు.
మరోవైపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రభుత్వం తమ కుర్చీని కాపాడుకునేందుకు ఈ బడ్జెట్ పెట్టిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలనే కాపీ పేస్ట్ చేసి బడ్జెట్లో పెట్టారని చెప్పింది. కేవలం కొందరిని మాత్రమే సంతృప్తి పరిచేందుకు ఈ బడ్జెట్ ఉద్దేశించబడిందని, సామాన్య ప్రజలకు దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పింది. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిందని, దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని బీజేపీ చెబుతోంది.
తాజావార్తలు
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..