Korean youtuber harassed: లైంగిక వేధింపులకు గురైన కొరియా యూట్యూబర్ భద్రతకు విదేశాంగశాఖ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korean youtuber harassed: ముంబైలో ఇద్దరు ఆకతాయిలు దక్షిణ కొరియా యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో కొరియా యువతికి ఈ పరిణామం ఎదురైంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి ఒక రోజు కస్టడీకి తరలించారు. ఈ వీడియో బుధవారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ముంబైలో వేధింపుకు గురైన దక్షిణ కొరియా వ్లాగర్ కు రక్షణ, భద్రత కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. స్థానిక అధికారులు ఆమెకు అవసరమైన రక్షణ కల్పించారని అనుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
Breaking News: In a viral video, Mobeen Chand Mohammad Shaikh and Mohammad Naqeeb Sadrealam Ansari – arrested for molesting a Korean woman YouTuber during a live streaming.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Khar Police (Mumbai) registered an FIR u/s 354 IPC and arrested both of them.
+ pic.twitter.com/wSkne3GMLH— Ashwini Shrivastava (@AshwiniSahaya) December 1, 2022
దక్షిణ కొరియా జాతీయురాలు అయిన యూట్యబూర్ మంగళవారం రాత్రి ముంబై లోని ఖార్ ప్రాంతం నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల ఆమెను వేధించారు. బలవంతంగా తమ కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. నిందితులు మోబీన్ చంద్ మహ్మద్ షేక్(18), మహ్మద్ నకీబ్ సదరియాలం అన్సారీ(20)గా నిందితులను గుర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో ఓ యువకుడు మహిళపై చేయి వేసి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ ఘటనపై కొరియన్ యూట్యూబర్ స్పందించారు. నాకు వేరే దేశంలో కూడా ఇలాగే జరిగాయి కానీ ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయాను. అయితే ఈసారి మాత్రం భారతదేశంలో వేగంగా చర్యలు తీసుకున్నారని.. నేను మూడు వారాలకు పైగా ముంబైలోనే ఉన్నాను.. ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నానని యూట్యూబర్ హ్యోజియాంగ్ పార్క్ అన్నారు. ఇటువంటి చర్యలు నాపై ప్రభావం చూపించవని.. అద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచానికి చూపిస్తానని తెలిపింది.
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..