Delhi: పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ.. 2025-26 బడ్జెట్పై చర్చ
- పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ
- 2025-26 బడ్జెట్పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక తాజాగా గురువారం వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. 2025-26 బడ్జెట్పై ఇండస్ట్రీస్ ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..
Also Read
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి నిరలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎగుమతి, వాణిజ్యం, పరిశ్రమల రంగాలకు చెందిన వాటాదారులు మరియు నిపుణులతో సంప్రదింపులు జరిపారు.
ప్రధాని మోడీ ఇటీవల ఆర్థికవేత్తలుతో సమావేశం అయ్యారు. ఉద్యోగ కల్పన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడంపై చర్చలు జరిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్తలైన అశోక్ గులాటీ, డికె జోషి, సూర్జిత్ భల్లా, జనమేజయ సిన్హా, సౌమ్య కాంతి ఘోష్, అమిత బాత్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Union Minister for Finance & Corporate Affairs Smt. @nsitharaman chairs the fourth Pre-Budget Consultation with the stakeholders and experts from export, trade and industry sectors in connection with the upcoming Union Budget 2025-26, in New Delhi, today.
The meeting was also… pic.twitter.com/5PcWlWodwg
— Ministry of Finance (@FinMinIndia) December 26, 2024
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!