Delhi: పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ.. 2025-26 బడ్జెట్పై చర్చ
- పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ
- 2025-26 బడ్జెట్పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక తాజాగా గురువారం వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. 2025-26 బడ్జెట్పై ఇండస్ట్రీస్ ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..
Also Read
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి నిరలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎగుమతి, వాణిజ్యం, పరిశ్రమల రంగాలకు చెందిన వాటాదారులు మరియు నిపుణులతో సంప్రదింపులు జరిపారు.
ప్రధాని మోడీ ఇటీవల ఆర్థికవేత్తలుతో సమావేశం అయ్యారు. ఉద్యోగ కల్పన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడంపై చర్చలు జరిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్తలైన అశోక్ గులాటీ, డికె జోషి, సూర్జిత్ భల్లా, జనమేజయ సిన్హా, సౌమ్య కాంతి ఘోష్, అమిత బాత్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Union Minister for Finance & Corporate Affairs Smt. @nsitharaman chairs the fourth Pre-Budget Consultation with the stakeholders and experts from export, trade and industry sectors in connection with the upcoming Union Budget 2025-26, in New Delhi, today.
The meeting was also… pic.twitter.com/5PcWlWodwg
— Ministry of Finance (@FinMinIndia) December 26, 2024
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!