Delhi: పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ.. 2025-26 బడ్జెట్పై చర్చ
- పారిశ్రామికవేత్తలతో నిర్మలమ్మ భేటీ
- 2025-26 బడ్జెట్పై చర్చ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక తాజాగా గురువారం వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. 2025-26 బడ్జెట్పై ఇండస్ట్రీస్ ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి, డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఎనిమిదో సారి నిరలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎగుమతి, వాణిజ్యం, పరిశ్రమల రంగాలకు చెందిన వాటాదారులు మరియు నిపుణులతో సంప్రదింపులు జరిపారు.
ప్రధాని మోడీ ఇటీవల ఆర్థికవేత్తలుతో సమావేశం అయ్యారు. ఉద్యోగ కల్పన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడంపై చర్చలు జరిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఆలోచనా విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్తలైన అశోక్ గులాటీ, డికె జోషి, సూర్జిత్ భల్లా, జనమేజయ సిన్హా, సౌమ్య కాంతి ఘోష్, అమిత బాత్రా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Union Minister for Finance & Corporate Affairs Smt. @nsitharaman chairs the fourth Pre-Budget Consultation with the stakeholders and experts from export, trade and industry sectors in connection with the upcoming Union Budget 2025-26, in New Delhi, today.
The meeting was also… pic.twitter.com/5PcWlWodwg
— Ministry of Finance (@FinMinIndia) December 26, 2024
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!