Pahalgam Terror Attack: శ్రీలంక విమానంలో “పహల్గామ్” ఉగ్రవాదులు.. కొలంబో విస్తృత తనిఖీలు..
- శ్రీలంక విమానంలో పహల్గామ్ దాడి అనుమానితులు..
- కొలంబో ఎయిర్పోర్టులో విస్తృత తనిఖీలు..
- భారత అధికారుల సమాచారంతో శ్రీలంక అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: 26 మంది టూరిస్టుల్ని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు చెన్నై మీదుగా శ్రీలంకకు చేరుకున్నారని భారత్ నుంచి వచ్చిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం కొలంబో విమానాశ్రయంలో భారీ తనిఖీలు జరిగాయి. ఉదయం 11.59 గంటలకు కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు చేరుకున్న శ్రీలంక ఎయిర్ లైన్స్కి చెందిన UL122 విమానాన్ని భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
Read Also: Manju Warrier : స్టార్ హీరోయిన్ నడుము గిల్లిన వ్యక్తి.. వీడియో వైరల్..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు అనుమానితులు విమానంలో ఉన్నారని భారత అధికారుల నుంచి శ్రీలంకకు హెచ్చరికలు వచ్చాయని అధికారులు తెలిపారు. అనుమానితులు శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలో కొలంబో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. శ్రీలంక పోలీసులు, ఎయిర్ఫోర్స్, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని నివేదికలు వెలువడ్డాయి. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు హెచ్చరికలు అందినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది.
26 మంది మరణించిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరిని హషీం ముసాగా గుర్తించారు. అతను పాకిస్తాన్ సైన్యం యొక్క మాజీ కమాండో అని సమాచారం. ఉగ్రవాదులు మతం ఆధారంగా హిందువుల్ని కాల్చి చంపారు. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేస్తు్న్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్నారు.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!