Pune Car Accident Case: పూణే యాక్సిడెంట్ కేసులో ఇద్దరి మృతికి కారణమైన మైనర్ తండ్రి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Car Accident Case: పూణేలో మైనర్ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమయ్యాడు. పోర్ష్ కారుతో బైకును ఢీకొట్టడంతో 24 ఏళ్ల అనీష్ అవధియా, 21 ఏళ్ల అశ్విని కోష్ట మృతి చెందారు. శనివారం వీరిద్దరు గెట్ టూ గెదర్ పార్టీకి హాజరై తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున 2.15 నిమిషాలకు వేగంగా వచ్చిన కారు వీరి బైకుని ఢీకొట్టింది. ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు.
Read Also: Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి..
Also Read
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
ఈ కేసులో 17 ఏళ్ల మైనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇతనికి 15 గంటల్లోనే పూణే కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్ మంజూరు చేస్తూ.. ప్రమాదంపై 300 పదాలతో వ్యాసం రాయాలని, ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయడంతో పాటు మద్యపాన అలవాటు కోసం కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. నిందితుడైన మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని బలిగొన్నాడు.
ఈ కేసులో మైనర్ తండ్రి పరారీలో ఉన్న విశాల్ అగర్వాల్ని ఔరంగాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేడ్ డెవలపర్ అయిన ఇతను యాక్సిడెంట్ తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు పూణే పోలీసులు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?