Pune Car Accident Case: పూణే యాక్సిడెంట్ కేసులో ఇద్దరి మృతికి కారణమైన మైనర్ తండ్రి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Car Accident Case: పూణేలో మైనర్ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమయ్యాడు. పోర్ష్ కారుతో బైకును ఢీకొట్టడంతో 24 ఏళ్ల అనీష్ అవధియా, 21 ఏళ్ల అశ్విని కోష్ట మృతి చెందారు. శనివారం వీరిద్దరు గెట్ టూ గెదర్ పార్టీకి హాజరై తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున 2.15 నిమిషాలకు వేగంగా వచ్చిన కారు వీరి బైకుని ఢీకొట్టింది. ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు.
Read Also: Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఈ కేసులో 17 ఏళ్ల మైనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇతనికి 15 గంటల్లోనే పూణే కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్ మంజూరు చేస్తూ.. ప్రమాదంపై 300 పదాలతో వ్యాసం రాయాలని, ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయడంతో పాటు మద్యపాన అలవాటు కోసం కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. నిందితుడైన మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని బలిగొన్నాడు.
ఈ కేసులో మైనర్ తండ్రి పరారీలో ఉన్న విశాల్ అగర్వాల్ని ఔరంగాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేడ్ డెవలపర్ అయిన ఇతను యాక్సిడెంట్ తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు పూణే పోలీసులు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!