Gita mehta passed away: ప్రముఖ రచయిత్రి గీతా మెహతా మృతి.. స్పందించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gita mehta: మరణించిన వాళ్ళు తిరిగి జన్మిస్తారు అనే విషయంలో ఎంత వాస్తవం ఉందొ తెలియదు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు మరణిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పుట్టుకకి మరణానికి మధ్య ఉన్న జీవితంలో ఎం సాధించాము అనేదాన్ని బట్టి మన పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది. అలా మరణించాక కూడా ఎవరి పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందో వాళ్ళే అమరులు. ఆ అమరుల జాబితాలోకి వస్తారు ప్రముఖ రచయిత్రి గీతా మెహతా.
Read alos:Ramabanam : ఓటీటీ లో దూసుకుపోతున్న రామబాణం మూవీ..
Also Read
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
రచయిత్రి గీతా మెహతా ఢిల్లీ లో స్థిరపడ్డ ఓ ప్రముఖ ఒడియా కుటుంబంలో జన్మించారు. తండ్రి స్వాతంత్ర ఉద్యమకారుడు. ఈయన స్వాతంత్రం వచ్చాక ఒడిశా ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్ కూడా 2000 సంవత్సరం నుండి ఒడిశా ముఖ్యమంత్రి గా సేవలు అందిస్తున్నారు. ఇక గీతా మెహతా విషయానికి వస్తే ఈమె తన విద్యాభ్యాసం భారతదేశంలో మరియు యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్లోని గిర్టన్ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం UK, యూరోపియన్ మరియు US టెలివిజన్ కోసం 14 డాక్యుమెంటరీలను నిర్మించారు. ఈమె రచించిన 21 పుస్తకాలు వివిధ భాషల్లోకి అనువదించబడినవి. పద్మశ్రీ పురస్కారానికి ఆమె పేరు ఎంపికైనది. కాగా రాజకీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆమె ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
Read alos:Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..
కాగా శనివారం ఢిల్లీలో వృద్దాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పైన భారత ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రముఖ రచయిత్రి గీతా మెహతా జీ తెలివి తేటలు వర్ణనాతీతం. ఆమె రచనలతో, చిత్ర నిర్మాణంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి గీతా మెహతా జి మరణం నన్ను ఎంతగానో బాధిస్తుంది అని సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియచేసారు. అలానే ఆమె ప్రకృతి మరియు నీటి సంరక్షణపై కూడా కృషి చేశారు. ఈ దుఃఖ సమయంలో నవీన్ పట్నాయక్ మరియు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. అని సోషల్ మీడియా వేదికగా తాను పోస్ట్ చేశారు
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!