Gita mehta passed away: ప్రముఖ రచయిత్రి గీతా మెహతా మృతి.. స్పందించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gita mehta: మరణించిన వాళ్ళు తిరిగి జన్మిస్తారు అనే విషయంలో ఎంత వాస్తవం ఉందొ తెలియదు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు మరణిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పుట్టుకకి మరణానికి మధ్య ఉన్న జీవితంలో ఎం సాధించాము అనేదాన్ని బట్టి మన పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది. అలా మరణించాక కూడా ఎవరి పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందో వాళ్ళే అమరులు. ఆ అమరుల జాబితాలోకి వస్తారు ప్రముఖ రచయిత్రి గీతా మెహతా.
Read alos:Ramabanam : ఓటీటీ లో దూసుకుపోతున్న రామబాణం మూవీ..
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
రచయిత్రి గీతా మెహతా ఢిల్లీ లో స్థిరపడ్డ ఓ ప్రముఖ ఒడియా కుటుంబంలో జన్మించారు. తండ్రి స్వాతంత్ర ఉద్యమకారుడు. ఈయన స్వాతంత్రం వచ్చాక ఒడిశా ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్ కూడా 2000 సంవత్సరం నుండి ఒడిశా ముఖ్యమంత్రి గా సేవలు అందిస్తున్నారు. ఇక గీతా మెహతా విషయానికి వస్తే ఈమె తన విద్యాభ్యాసం భారతదేశంలో మరియు యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్లోని గిర్టన్ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం UK, యూరోపియన్ మరియు US టెలివిజన్ కోసం 14 డాక్యుమెంటరీలను నిర్మించారు. ఈమె రచించిన 21 పుస్తకాలు వివిధ భాషల్లోకి అనువదించబడినవి. పద్మశ్రీ పురస్కారానికి ఆమె పేరు ఎంపికైనది. కాగా రాజకీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆమె ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
Read alos:Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..
కాగా శనివారం ఢిల్లీలో వృద్దాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పైన భారత ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రముఖ రచయిత్రి గీతా మెహతా జీ తెలివి తేటలు వర్ణనాతీతం. ఆమె రచనలతో, చిత్ర నిర్మాణంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి గీతా మెహతా జి మరణం నన్ను ఎంతగానో బాధిస్తుంది అని సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియచేసారు. అలానే ఆమె ప్రకృతి మరియు నీటి సంరక్షణపై కూడా కృషి చేశారు. ఈ దుఃఖ సమయంలో నవీన్ పట్నాయక్ మరియు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. అని సోషల్ మీడియా వేదికగా తాను పోస్ట్ చేశారు
తాజావార్తలు
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..