Ram Mandir: ముస్లిం కరసేవకుడికి రామాలయ ఆహ్వానం.. ఎన్నో ఏళ్ల తపస్సు అని హబీబ్ భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్ప్రదేశ్ మీర్జాపూర్లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు.
తనకు శ్రీరాముడి అక్షింతలు అందాయని, 70 ఏళ్ల హమ్మద్ హబీబ్ అన్నారు. తాను కూడా కరసేవలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ జిల్లా యూనిట్లో వివిధ పదవుల్లో పనిచేశాని చెప్పారు. ఈ వేడుకలను టీవలో చూస్తానని, జనవరి 22 తర్వా రామాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
తాను ‘కరసేవక్’ అని, డిసెంబర్ 2, 1992లో తాను 5 రోజుల పాటు తన టీంతో అయోధ్యలోనే ఉన్నానని చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో డిసెంబర్ 6, 1992లో దేశవ్యాప్త అల్లర్లు జరిగాయి. ఇది ప్రతీ ఒక్కరికీ కూడా చారిత్రాత్మ రోజని రామ మందిర ప్రారంభోత్సవం గురించి హబీబ్ చెప్పారు. ఎన్నో ఏళ్ల తపస్సు, యుద్ధం తర్వాత తమకు ఈ రోజు వచ్చిందని, నేను బీజేపీలో చాలా పాత కార్యకర్తనని, మరోసారి అయోధ్యలో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయని చెప్పారు. రాముడు తమ పూర్వీకుడని భావిస్తామని చెప్పారు.
మరోవైపు మీర్జాపూర్ పొరుగు జిల్లా వారణాసిలో ముస్లిం మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ కార్యకర్త నజ్నీన్ అన్సారీ రామాలయ వేడుకపై సంతోషం వ్యక్తం చేశారు. మేము శ్రీరాముడి జ్యోతిని తీసుకువచ్చి కాశీలోని హిందూ, ముస్లిం కుటుంబాలకు అందిస్తామని అన్నారు. రాముడు మన పూర్వీకుడు మాత్రమే కాదు, ఆయన మనలో ఉన్నారు, మనం మతాన్ని మార్చగలం కానీ, పూర్వీకులను మార్చలేమని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!