Eknath Shinde is unwell: ఏక్నాథ్ షిండేకు అస్వస్థత.. అసత్య ప్రచారం చేయొద్దని శివసేన వెల్లడి
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న సస్పెన్స్..
- కూటమి నిర్ణయంతో ఏక్నాథ్ షిండే తన స్వగ్రామం వెళ్లారంటూ ప్రచారం..
- ఏక్నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారని తేల్చి చెప్పిన శివసేన (షిండే) వర్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde is unwell: మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం నాడు ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో మహాయుతి నేతలు సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగినట్లు సమావేశం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పుకొచ్చారు. ఒకటి లేదా రెండు రోజుల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ అంశంపై చర్చించేందుకు శుక్రవారం ముంబైలో జరగాల్సిన మీటింగ్ సడెన్ గా రద్దైంది. అందుకు కారణం షిండే.. ఉన్న ఫలంగా తన స్వగ్రామం సతారాకు వెళ్లిపోయారు.
Read Also: Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత షిండే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. ఎన్డీయే ప్రతిపాదించిన మహాయుతి కూటమి ఫార్ములా ఆయనకు నచ్చలేదని ప్రచారం కొనసాగింది. ముందస్తు షెడ్యూల్ లేకుండా ఆయన సొంత గ్రామానికి వెళ్లడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది.
Read Also: Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలు బంద్, విమాన రాకపోకలకు అంతరాయం
అయితే, ఈ ప్రచారాన్ని శివసేన (షిండే) వర్గం తోసిపుచ్చింది. ఎన్డీయే అధిష్ఠానం నిర్ణయంపై ఏక్ నాథ్ షిండే కలత చెందలేదని.. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని వెల్లడించింది. అందుకే తన స్వగ్రామం సతారాకు వెళ్లినట్లు తెలిపారు. నిన్న రద్దైన భేటీ నేడు (శనివారం) జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని శివసేన నేత, ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్న ఉదయ్ సామంత్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!