ED: క్యాసినో నౌకలో ఈడీ అధికారుల సోదాలు.. దాడికి దిగిన నిర్వహకులు
- గోవాలోని ఆఫ్షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో ఈడీ సోదాలు..
- ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన క్యాసినో నిర్వహకులు..
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నిందితుల వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED: ప్రస్తుతం భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వరుస దాడులు జరగటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఓ కేసు నేపథ్యంలో క్యాసినో నౌకలో తనిఖీల కోసం ఈడీ అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. గోవాలోని ఆఫ్షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో సోదాలు నిర్వహించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పోలూరి చెన్నకేశవరావుతో పాటు మరో ఇద్దరు సిబ్బంది వెళ్లగా.. వారిపై క్యాసినో డైరెక్టర్, అతడి అనుచరులు దాడి చేసినట్లు గోవా పోలీసులు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
Also Read
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
అయితే, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తాము స్వాధీనం చేసుకున్న ఆధారాలను సైతం నాశనం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మమల్ని నిందితులు బెదిరించారని వారు వెల్లడించారు. గత నెలలో ఢిల్లీలోని బిజ్వాసన్ ఏరియాలో ఓ సైబర్ మోసం కేసును ఈడీ అధికారులు విచారణ చేస్తుండగా.. పలువురు దుండగులు వారిపై దాడి చేశారు. అలాగే, జనవరిలో పశ్చిమ బెంగాల్ల్లోని సందేశ్ఖాలీలో కేసు దర్యాప్తుకు వెళ్లిన ఈడీ అధికారులపై స్థానికులు దాడి చేయడంతో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. క్రమంగా అధికారులపై దాడులు పెరిగిపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!