ED: క్యాసినో నౌకలో ఈడీ అధికారుల సోదాలు.. దాడికి దిగిన నిర్వహకులు
- గోవాలోని ఆఫ్షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో ఈడీ సోదాలు..
- ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన క్యాసినో నిర్వహకులు..
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నిందితుల వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED: ప్రస్తుతం భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వరుస దాడులు జరగటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఓ కేసు నేపథ్యంలో క్యాసినో నౌకలో తనిఖీల కోసం ఈడీ అధికారులు వెళ్లగా.. వారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. గోవాలోని ఆఫ్షోర్ క్రూయిస్ ప్రైడ్ క్యాసినో నౌకలో సోదాలు నిర్వహించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పోలూరి చెన్నకేశవరావుతో పాటు మరో ఇద్దరు సిబ్బంది వెళ్లగా.. వారిపై క్యాసినో డైరెక్టర్, అతడి అనుచరులు దాడి చేసినట్లు గోవా పోలీసులు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
Also Read
అయితే, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తాము స్వాధీనం చేసుకున్న ఆధారాలను సైతం నాశనం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మమల్ని నిందితులు బెదిరించారని వారు వెల్లడించారు. గత నెలలో ఢిల్లీలోని బిజ్వాసన్ ఏరియాలో ఓ సైబర్ మోసం కేసును ఈడీ అధికారులు విచారణ చేస్తుండగా.. పలువురు దుండగులు వారిపై దాడి చేశారు. అలాగే, జనవరిలో పశ్చిమ బెంగాల్ల్లోని సందేశ్ఖాలీలో కేసు దర్యాప్తుకు వెళ్లిన ఈడీ అధికారులపై స్థానికులు దాడి చేయడంతో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. క్రమంగా అధికారులపై దాడులు పెరిగిపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!