Delhi Liquor Scam: అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా.. వాంగ్మూలంలో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు, వ్యాపార వేత్త దినేష్ అరోరా (Dinesh Arora) అప్రూవర్ గా మారాడు. ఈ కేసులో దినేష్ అరోరా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ధర్మాసనం… ఎవరైనా బెదిరించారా,ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా అని దినేష్ అరోరాను అడిగారు సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. ఈ నెల 14కు కేసు వాయిదా వేసింది. ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, మీడియాను కోర్టు లోకి అనుమతించవద్దంటూ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు దినేష్ అరోరా తరపు న్యాయవాది.
అప్రూవర్ గా మారిన నిందితుడు వ్యాపారవేత్త దినేష్ అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబీఐ. సిబిఐ పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. లిక్కర్ స్కాం నిందితుడు దినేష్ ఆరోరాను సీబీఐ కోర్టుకు తీసుకువచ్చిన సీబీఐ. లిక్కర్ స్కాం లో వ్యాపార వేత్త దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. తనపై ఎవరి వత్తిడి లేదు, అప్రూవర్ గా మారాను అని సీబీఐ కోర్టుకు తెలిపాడు లిక్కర్ కేసు నిందితుడు దినేష్ అరోరా. సీబీఐ న్యాయమూర్తి ఎం కె నాగ్ పాల్ ముందు ఒప్పుకున్నాడు దినేష్ అరోరా..విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నాడు. సీబీఐ జడ్జి ముందు దినేష్ అరోరా వాంగ్మూలం ముగిసింది. ఇందులో కీలకాంశాలు వున్నట్టు తెలుస్తోంది.
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
Read Also: JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. మహిళా కలెక్టర్కు వార్నింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో లింక్లను బయటపెట్టింది.. దానిని లింకులు తెలంగాణలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. పలువురు ప్రముఖులను సైతం అరెస్ట్ చేశారు.. సీబీఐ అరెస్ట్చేసిన వారిలో వ్యాపారవేత్త దినేష్ అరోరా ఒకరు కాగా.. ఇప్పుడు ఆయన అఫ్రూవర్గా మారడం ఆసక్తికరంగా మారింది.. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్కు చెందిన.. అభిషేక్ రావు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలు కూడా ఉన్నారు. దినేష్ అరోరా వాంగ్మూలం అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.
Read Also: Samantha: మయోసైటిస్ వ్యాధితో సమంత ఎలా అయిపోయిందో చూడండి
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..