Delhi CM Rekha Gupta: ‘శీష్ మహల్’ వద్దన్న ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం ఎక్కడంటే?
- ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం
- లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా
- రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. షాలిమార్బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాగా సీఎం రేఖా గుప్త అధికార నివాసం ఎక్కడ అన్నదానిపై చర్చమొదలైంది. సివిల్ లైన్స్లో 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లా ‘శీష్ మహల్’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం వెతకడం ప్రారంభించారు. లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా కోసం వెతుకుతున్నారు.
Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
సీఎం రేఖా గుప్త అధికారిక నివాసం కోసం సీఎం సిబ్బంది మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఢిల్లీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఒకటి, రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ సీఎంవో అధికారులకు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని బంగ్లాలు సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉండగా.. మరికొన్ని ఢిల్లీలోని లుటియెన్స్ లో ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ సీఎం ఏ బంగ్లాలో నివసించాలో నిర్ణయించుకోనున్నారు.
Also Read:Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల నివాసాలు, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం దేశ పరిపాలనా అధికార కేంద్రంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, సివిల్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)తో సహా గత ఆప్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ ప్రాంతంలో బంగ్లాలు కేటాయించబడ్డాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!