BJP MLA: ప్రధాని మోడీకి రక్తంలో లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా శనివారం ప్రధాని నరేంద్రమోడీకి తన సొంత రక్తంతో లేఖ రాశారు. గూర్ఖాల డిమాండ్లను పరిష్కరించాలని, గూర్ఖా సంఘం సమస్యలపై ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 10, 2014న సిలిగురి సమీపంలో ఖప్రైల్లో జరిగిన బహిరంగ సభ్యలో ప్రధాని మోడీ ఇచ్చి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని లేఖలో హైలెట్ చేశారు.
Read Also: Bachelor Party : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కన్నడ కామెడీ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
చాలా ముఖ్యమమైన విషయం మీ దృష్టికి తీసుకురావడానికి సొంత రక్తంతో లేఖ రాశానని, గూర్ఖాల సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారం కనుగొంటామని, గూర్ఖాల్లో 11 విస్మరించబడిన వర్గాలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇది ఇప్పటికీ నెరవేరలేదని లేఖలో జింబా పేర్కొన్నారు. 2009, 2014, 2019 లో బీజేపీ సంకల్ప పత్రంలో ప్రతిధ్వనించిన ‘‘”గూర్ఖా కా స్వప్నా, మేరా స్వపనా’’ అనే నినాదం ద్వారా మాకు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, భారతీయ గూర్ఖాలకు న్యాయం జరిగే సమయం ఆసన్నమైందని, గౌరవనీయులైన ప్రధాని నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని, ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేర్చాలని లేఖలో ఎమ్మెల్యే కోరారు.
In this letter, I highlighted a matter of grave importance for the Gorkhas. The assurance bestowed upon us by Hon'ble PM, encapsulated in the resounding pledge of "Gorkha ka Swapna, Mera Swapana," echoed in the BJP's Sankalpa Patra of 2009, 2014, and 2019, remains unfulfilled pic.twitter.com/BKc4Zx58Ga
— Neeraj Tamang Zimba (@NeerajZimba) March 2, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!