Congress: ముగిసిన సీడబ్ల్యూసీ మీటింగ్, కాంగ్రెస్ 7 తీర్మానాలు.. అవి ఏంటంటే..
- ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం..
- 7 తీర్మానాలు చేసిన కాంగ్రెస్..
Congress: అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. ఆరు దశాబ్ధాల తర్వతా గుజరాత్లో ఏఐసీసీ అత్యున్న సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది.
1) రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం.
నల్లచట్టాలు, msp పెంపు లాంటి అంశాలపై రైతులకు అండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తి తో పోరాటం. బీజేపీ క్రూరమైన బ్రిటిష్ విధానాలను అవలంబిస్తుందని విమర్శలు. ర
Also Read
2) దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయించింది.
బీజేపీ దేశంలో ఐక్యత స్పూర్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది. సర్దార్ పటేల్ బలమైన నాయకత్వం, జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టితో దేశంలో 560కి పైగా సంస్థానాలు విలీనమై ప్రజాస్వామ్య పునాది పడింది. దీనిని బీజేపీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేసింది.
3) కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటం.
4) సామాజిక న్యాయం కోసం పోరాటం.
5) సమాజంలో అసమానతలు, అంతరాలపై తీర్మానం.
బ్రిటీష్ వారు దేశ వనరులు దోచుకున్నారు, ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడి సంపదను దోచుకుంటోంది. క్రోనీ క్యాపిటలిస్టులకు దేశ ఖజానాను ఉపయోగిస్తోంది. ఇది సమాజంలో అసమానతలను, అంతరాలను పెంచుతోంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేశారు.
6) హింసా, మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం.
సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఫిబ్రవరి 4, 1948లో ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. తన లేఖలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గురించి ప్రస్తావించారు. కానీ నేను హింస, మతతత్వం యొక్క భావజాలం దేశాన్ని అగాధంలోకి నెట్టివేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ నిశ్చయతను అనుసరించాలని తీర్మానం చేసింది.
7) గాంధీ-నెహ్రూ-పటేల్ యొక్క విడదీయరాని నాయకత్వం, దీనిపై ప్రస్తుతం దాడి జరుగుతుంది. శత్రుత్వం, విభజన శక్తుల్ని ఎదుర్కోవాలని తీర్మానం.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!