PM Modi: మోడీ సొంత గ్రామంలో గ్రీకు చక్రవర్తి నాణేలు లభ్యం
- మోడీ సొంత గ్రామంలో అరుదైన నాణేలు లభ్యం
- గ్రీకు చక్రవర్తి అపోలోడోటస్-2కు చెందిన నాణెలు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సొంత గ్రామం గుజరాత్లోని వాద్నగర్లో అరుదైన నాణేలు లభ్యమయ్యాయి. దశాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఇండో-గ్రీకుకు చెందిన నాణేల అచ్చులు లభ్యమయ్యాయి. శతాబ్దాల తర్వాత నాణేల ఉత్పత్తులు లభించాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)లో సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ అంబేకర్ అన్నారు.
ఇది కూడా చదవండి: Shobha Karandlaje: కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.. కేంద్రమంత్రి ఫైర్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ప్రధానమంత్రి మోడీ స్వగ్రామమైన వాద్నగర్లో 2014 నుంచి 2024 వరకు దశాబ్దం పాటు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో 37 టెర్రకోట నాణేల అచ్చులను కనుగొన్నారు. ఈ అచ్చులు స్థానికంగా సంబంధించినవి కావు. ఈ అచ్చులు ఇండో-గ్రీకు చక్రవర్తి అపోలోడోటస్-2కు చెందిన నాణేలుగా గుర్తించారు. ఈ అచ్చులు డై-స్ట్రక్డ్ ఒరిజినల్ అచ్చుల మాదిరిగా కాకుండా.. కాస్టింగ్ పద్ధతిలో ఉన్నాయి. బహుశా ఈ అచ్చులు అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్ర మార్గాల్లో డ్రాచ్మా వాణిజ్య మార్గాల ద్వారా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఈ అచ్చులు 5-10 శతాబ్దాల నాటి అచ్చులుగా సూచిస్తు్నట్లుగా ఆర్కియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ అంబేకర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!
ఆ రోజుల్లో కీలక వాణిజ్య కేంద్రం గుజరాత్ నుంచే ఇండో-గ్రీకు నాణేలు ఉత్పత్తి జరిగినట్లుగా సమాచారం. భరూచ్ ఒక ప్రధాన ఓడరేవుగా వాద్నగర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషినట్లుగా అంబేకర్ పేర్కొన్నారు.
శనివారం ముగిసిన ఆస్ట్రేలియాలోని డార్విన్లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ పురావస్తు కాంగ్రెస్ పదవ ఎడిషన్లో వాద్నగర్కు సంబంధించిన నాలుగు అధ్యయనాల్లో గ్రీకు నాణేలు ఒకటి కావడం విశేషం. అధ్యయనాలకు ఉత్తర గుజరాత్ పట్టణం కేంద్రం కావడం విశేషం. ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలను గుజరాత్తోనే అనుసంధానించడినట్లుగా సమాచారం. అందుకే ఆనాటి కాలానికి సంబంధించిన కీలక ఆధారాలను పురావస్తు శాఖ గుర్తించగలిగింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!