India-China: ఇండియాకు చైనా గుడ్ న్యూస్.. ఫార్మా దిగుమతులపై ‘‘జీరో’’ సుంకం..!
- భారత్కు చైనా గుడ్ న్యూస్..
- ఫార్మా ఎగుమతులపై సుంకం 30 శాతం నుంచి సున్నాకు..
- ట్రంప్ 100 టారిఫ్స్ ప్రకటన తర్వాత చైనా నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China: అమెరికన్ సుంకాలు, ట్రంప్ తీరుతో భారత్, చైనాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో మోడీ, జిన్ పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ప్రధాని మోడీకి చైనా ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో పుతిన్, మోడీ, జిన్ పింగ్ ఉన్న ఫోటో వైరల్గా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా చైనా భారత్కు గుడ్ న్యూస్ చెప్పంది. అమెరికా భారతీయ ఫార్మాను దెబ్బతీసే విధంగా 100 శాతం సుంకాల విధింపు ప్రకటన తర్వాత, చైనా భారతీయ ఫార్మా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. భారతీయ ఔషధ తయారీదారులు ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా చైనాకు మందుల్ని ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది. ఈ నిర్ణయం రాబోయే ఏళ్లలో భారతీయ ఫార్మా ఎగుమతులను బిలియన్ డాలర్లకు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Kangana Ranaut: "మంటకు ఆజ్యం పోయవద్దు!" హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
- CJP: సీజేపీకి రూ.1 కోటి నిధులపై ప్రశ్నలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
- Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
Read Also: Thaman : నేను చరణ్ ని ఏమీ అనలేదు.. మేం బానే ఉన్నాం.. కానీ ఫ్యాన్స్ ఏ రచ్చ చేశారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔషధ దిగుమతులపై 100 శాతం సుంకాన్ని విధించిన వెంటనే ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ నిర్ణయం భారతీయ ఫార్మాను దారుణంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు చైనా నిర్ణయం వల్ల భారతీయ కంపెనీలకు సరసమైన ధరలకు ప్రత్యామ్నాయంగా చైనీస్ మార్కెట్ని అందిస్తుంది.
భారతదేశాన్ని ‘ప్రపంచ ఫార్మసీ’గా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా సరసమైన జనరిక్ మందులు మరియు వ్యాక్సిన్లను సరఫరా చేస్తుంది. ఇప్పుడు చైనా సున్నాకు సుంకాన్ని తగ్గించడంతో భారీ జనాభా ఉన్న ఆ దేశ మార్కెట్ని ఇండియన్ కంపెనీలు అందిపుచ్చుకోనున్నాయి. ఈ చర్య భారత్, చైనా వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
-
Kangana Ranaut: “మంటకు ఆజ్యం పోయవద్దు!” హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
-
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!
-
Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
ట్రెండింగ్
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!