Chhattisgarh: ఎన్నికలకు 3 రోజుల ముందు.. బీజేపీ లీడర్ని హతమార్చిన మావోయిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రతన్ దూబ బీజేపీ నారాయణపూర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శనివారం రోజు జిల్లాలోని కౌశల్నార్ ప్రాంతంలో రతన్ దూబేను మావోయిస్టులు చంపేవారు. ఆయన జిల్లా పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read
ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు సంఘటన స్థలానికి ఒక టీంని పంపినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్గఢ్ లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7న ఎన్నికల్లో ఎన్నికలు జరిగే 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారాయణపూర్ కూడా ఉంది. మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రం కావడంతో ఈ రాష్ట్రంలో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సారి మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న అటవీ గ్రామాల్లోని ప్రజలు ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!