Mamata Banerjee: కేంద్రం ఆధార్ కార్డుల్ని డీయాక్టివేట్ చేస్తోంది.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాబోయే లోక్సభ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను ‘డీయాక్టివేట్’ చేసిందని, తద్వారా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పొందకుండా చేశారని ఆదివారం ఆరోపించారు.
Read Also: Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్
Also Read
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
బీర్భూమ్ జిల్లాలో జరిగిన ప్రజాపంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఆధార్ లేకపోయినా, తమ ప్రభుత్వం వివిధ రాష్ట్ర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తూనే ఉంటుందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధార్ కార్డుల్ని డీయాక్టివ్ చేస్తోందని, బెంగాల్ లోని అనేక జిల్లాల్లో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ జరిగిందని, వారు ఆధార్ కార్డుల్ని డీలింక్ చేస్తున్నారని, దీని వల్ల ప్రజలు బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్, ఉచిత రేషన్ వంటి ప్రయోజనాలను పొందకుండా చేస్తున్నారని ఆరోపించారు.
అయితే ఆధార్ కార్డు లేకపోయినా పథకాల లబ్ధిదారులకు చెల్లిస్తూనే ఉంటాం.. ఒక్క లబ్ధిదారుడికి కూడా ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె తెలిపారు. హర్యానా, పంజాబ్ రైతులు చేసున్న ఆందోళనకు ఆమె మద్దతు ఇచ్చారు. బెంగాల్ రైతులకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ఎంఎస్పీపై రైతులు చేస్తున్న నిరసనలకు సెల్యూట్ చేస్తున్నా అని, వారిపై దాడులను ఖండిస్తున్నట్లు మమతా బెనర్జీ అన్నారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!