Kishan Reddy: మోడీ సర్కార్ వారి పాట.. బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని, ఎందరో ప్రధానిని కలుస్తుంటారు.. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని ఆయన తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారి ప్రధాని మోడీ ఆ బహుమతులన్నింటిని మళ్లీ దేశం కోసం వెనక్కి ఇస్తున్నారని చెప్పారు.
ఓ చిన్నారి మోడీ వేసుకున్న శాలువా కావాలని గతంలో లేఖ రాసిందని.. స్పందించిన ప్రధాని శాలువాను చిన్నారికి పంపించారన్నారు. 2019 నుంచి ప్రతియేటా బహుమతుల వేలం జరుగుతోందన్న కిషన్రెడ్డి.. ఈ సారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందన్నారు. 2.7 కోట్ల సర్కార్ వారి పాట అంటే కనీస ధర అని ఆయన అన్నారు. 25 బహుమతులు క్రీడాకారులు ఇచ్చినవి ఉన్నాయన్నారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. 4 రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు
అయోధ్య రామమందిరం బహుమతితో పాటు వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం నమూనా గిఫ్ట్ కూడా ఉందన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం కూడా వేలంలో ఉందన్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులను నవామి గంగ కోసం కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా వేలంలో పాల్గొనవచ్చన్నారు. గతేడాది బహుమతుల వేలం ద్వారా 15.7 కోట్ల రూపాయలు సమకూరాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!