Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం.. టీఎంసీ యువనేతతో లింక్స్..
- కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో కీలక పరిణామం..
- టీఎంసీ నేతతో సందీప్ ఘోస్ సంబంధాలపై దర్యాప్తు..
- తృణమూల్ లీడర్ ఫోన్ కాల్..మెసేజ్ డేటా సేకరణకు యత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ పీజీ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. కోల్కతాలో డాక్టర్ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారణ జరుపుతోంది. నిందితుడు సంజయ్ రాయ్, డాక్టర్ సెమినార్ హాల్లో నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కేసులో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) యువనేత ఆశిష్ గుప్తాకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్, మెసేజ్ డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: Work Culture :ఆఫీసు నుంచి పని చేయడం మంచిదా? ఇంట్లోంచి వర్క్ చేయడం బెటరా?: తాజా నివేదిక
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
పాండే మొబైల్ ఫోన్లో కాల్స్, మెసేజ్ డేటాను నిర్ణీత సమయంలో కొన్ని ఆధారాలను తొలగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో డేటాను రిట్రీవ్ చేయాలని భావిస్తున్నారు. ఒకసారి ఈ డేటా ఏంటనే విషయాలు తెలిస్తే, దీంట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సీబీఐ భావిస్తోంది. ఆశిష్ పాండేకి, మాజీ ఆర్జీ కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సందీప్ ఘోష్ విశ్వసనీయుల్లో ఇతను ఒకరు.
మొబైల్ ఫోన్లోని వివరాలు తెలిస్తే, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యాచారం, హత్య కేసుతో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలపై సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆశిష్ పాండే డిలీట్ చేసిన కాల్స్, మెసేజెస్లు ప్రధానంగా సందీప్ ఘోష్కి సంబంధించినవి ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తాలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మోండల్పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం-హత్య కేసు విచారణలో అలసత్వం ప్రదర్శించి, కేసు వివరాలను తారుమారు చేయాలని భావించాడు. ఆర్థిక అవకతవకల కేసులో పాండేను అక్టోబర్ 3న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!