Rahul Gandhi: ‘‘భారత్ రాజ్యం’’పై నోరుజారిన రాహుల్ గాంధీ.. మరో కేసు నమోదు..
- ‘‘భారత రాజ్యంపై పోరాటం’’ నోరుజారిన రాహుల్ గాంధీ..
- రాహుల్ వ్యాఖ్యలపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరుజారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘ భారత రాజ్యంపై పోరాటం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్లో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడే చర్యలు అని బీఎన్ఎస్ సెక్షన్లు 152, 197(1)d కింద FIR నమోదు చేయబడింది. మోంజిత్ చెటియా రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. ఆయన వాక్ స్వేచ్ఛ హద్దులు దాటిందని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు దేశ అధికారాన్ని చట్టవిరుద్ధం చేయడానికి ప్రయత్నించాయని, అశాంతి, వేర్పాటువాద భావాలను రేకెత్తించే కథనాన్ని సృష్టిస్తున్నాయిన చెటియా ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘తన పోరాటం భారత రాజ్యంపై అంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో విధ్వంస కార్యకలాపాలను, తిరుగుబాటును రెచ్చగొట్టాడు.’’ అని పేర్కొన్నారు. పదే పదే ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశతో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెటియా అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన రాహుల్ గాంధీ, దీనికి బదులుగా అబద్ధాలను వ్యాప్తి చేయడానికి, తిరుగుబాటును రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేశారని అన్నారు.
తాజావార్తలు
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!