Gold Smuggling: భారత్-బంగ్లా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత.. ఒకరు అరెస్ట్
- పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో భారీగా బంగారం పట్టివేత..
- బంగ్లాదేశ్ నుంచి గోల్డ్ తీస్కోస్తుండగా పట్టుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది..
- స్మగ్లర్ దగ్గర నుంచి 1.745 కిలోల బరువున్న 10 బంగారు కబడ్డీలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Smuggling: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలోని గల భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో మంగళవారం నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది భారీ బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఢాక నుంచి భారతదేశానికి తీసుకు వస్తున్న రూ.1.48 కోట్ల విలువైన బంగారు కడ్డీలను 32వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి నుంచి 1,48,93,575 రూపాయల విలువైన 1.745 కిలోల బరువున్న దాదాపు 10 బంగారు కడ్డీలు, ఒక చిన్న విలువైన పసుపు లోహపు ముక్కను స్వాధీనం చేసుకుంది.
Read Also: HYDRA: జగద్గిరిగుట్టలో హైడ్రా దూకుడు.. ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
అలాగే, ఫిబ్రవరి 18వ తేదీన నదియా జిల్లాలోని బన్పూర్ గ్రామం నుంచి స్మగ్లర్ల ముఠా బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బీఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన అధికారులు బాన్పూర్ సరిహద్దు ప్రాంతం వెంబడి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఇక, బాన్పూర్ లోని ఫుల్బరి సరిహద్దు గ్రామం నుంచి ఒక అనుమానిత భారతీయ స్మగ్లర్ వస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అతడి అంతర్జాతీయ సరిహద్దు వద్దకు చేరుకుని బంగ్లాదేశ్ వైపు నుంచి విసిరిన రెండు ప్యాకెట్లను తీసుకుని వెళ్తుండగా.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక, సదరు స్మగ్లర్ దగ్గర నుంచి బంగారం స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు బీఎస్ఎఫ్ సిబ్బంది అప్పగించింది. అక్రమ రవాణా, చొరబాట్లను నిరోధించడానికి నిరంతరం బీఎస్ఎఫ్ సిబ్బంది గస్తీ కాస్తూ.. కఠినమైన చర్యలు తీసుకుంటోంది అని BSF దక్షిణ బెంగాల్ సరిహద్దు డీఐజీ, ప్రజా సంబంధాల అధికారి NK పాండే పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!