BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్సభలో బీజేపీ కూటమి 293 సీట్లను సాధించింది. అధికారం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కుని దాటింది. అయితే, గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజారిటీ మార్కును దాటింది. ఈ సారి మాత్రం బీజేపీ 240 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్కి షాక్.. కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు..
Also Read
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
ముఖ్యంగా గత రెండు పర్యాయాలు బీజేపీ అధికారానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించింది. 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో గత రెండు సార్లు 60 కన్నా ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 33 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 37 సీట్లను, మిత్రపక్షం కాంగ్రెస్ 06 సీట్లతో గెలుచుకున్నాయి.
అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటులో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ ఓటమిని దేశప్రజలు ఎవరూ కూడా ఊహించి ఉండరు. అయితే ఈ ఓటమికి తనదే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమైనందుకు, పార్టీ పేలవ ప్రదర్శనకు ఆయన బాధ్యత వహించి రాజీనామా చేశాడని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!