BJP: అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం..
- అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..
- దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 376 జిల్లా పరిషత్ స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 300 స్థానాలు గెలుచుంది. 76 శాతానికి పైగా ఓట్లు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2192 స్థానాల్లో 1436 స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మొత్తం మీద 66 శాతం ఓట్లతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Read Also: BrahMos: ఆపరేషన్ సిందూర్తో “బ్రహ్మోస్”కి సూపర్ క్రేజ్.. కొనుగోలుకు 17 దేశాలు క్యూ..
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వానికి పటిష్టం చేస్తుందని అన్నారు. ఎన్డీయే సంక్షేమ పథకాలను ఆయన హైలెట్ చేశారు. ప్రచారంలో మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్లకు థాంక్స్ తెలిపారు. 2018 పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లు 25 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!