BJP: ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్పై “కన్హయ్య కుమార్” అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఫిర్యాదు..
- ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్పై బీజేపీ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మోడీని ‘‘సంఘీ’’ అంటూనే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాదులు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పాట్నా పోలీసుల్ని బీజేపీ కోరింది.
Read Also: Bengal Violence: ముర్షిదాబాద్ సహా బెంగాల్ 4 జిల్లాల్లో AFSPA చట్టాన్ని విధించాలి..
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
‘‘తుక్డే-తుక్డే గ్యాంగ్’లో భాగమైన కన్హయ్య కుమార్ ఏప్రిల్ 11న ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మరియు RSS మరియు దాని సిద్ధాంతాలపై దుర్వినియోగ భాషను ఉపయోగించాడు. ఇంటర్వ్యూలో అతను ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరమైనది మరియు ఆమోదయోగ్యం కాదు’’ అని ఇక్బాల్ అన్నారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇక్బాల్ కోరాడు.
ప్రజల మనోభావాలను రెచ్చగట్టడం, అశాంతిని ప్రేరేపించడం అతడి ఉద్దేశమని ఇక్బాల్ అన్నారు. జెఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్కి కీలకంగా ఉన్నారు. అతడిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకు ఉందని ఇక్బాల్ చెప్పారు.
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!