Manish Sisodia: రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దు!
- ఢిల్లీలో బీజేపీ- ఆప్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..
- రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దు..
- ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదల భూములన్నీ అమ్మేస్తుంది: సిసోడియా
Manish Sisodia: దేశ రాజధానిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్ష పార్టీలైన ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దని ఆప్ సినీయర్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రావణాసురుడి వారసులు తక్షణమే స్పందించారని ఎద్దేవా చేశారు.
Read Also: Vinayakan: మందేసి రెచ్చిపోయిన జైలర్ విలన్.. చివరికి క్షమాపణలు !
Also Read
అయితే, సోమవారం నాడు అరవింద్ కేజ్రీవాల్ ఓ బహిరంగ సభలో రావణుడికి సంబంధించిన కామెంట్స్ చేశారు. అందులో, రావణుడి వారసులు (బీజేపీ నేతలు) ఈ నా వ్యాఖ్యలపై తక్షణమే స్పందించారని పేర్కొన్నాడు. వారి అసలు ఉద్దేశం ఢిల్లీ ప్రజలు గ్రహించాలని చెప్పుకొచ్చాడు. వారు రాష్ట్ర ప్రజలకు రావణాసురుడి కంటే పెద్ద ప్రమాదంగా మారతారని విమర్శించారు. బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి.. ఒకవేళా, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ తర్వాత మురికివాడ ప్రజల భూములన్నీ అమ్మేస్తుందని ఆరోపించారు. కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండి.. సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనీశ్ సిసోడియా వెల్లడించారు.
कल केजरीवाल जी ने एक जनसभा में रावण से जुड़ी एक टिप्पणी की, और पूरी बीजेपी तुरंत रावण के बचाव में कूद पड़ी, जैसे वे खुद रावण के वंशज हों।
इनकी राजनीति इतनी नीचे गिर चुकी है कि अब यह रावण जैसे प्रतीक का सहारा लेकर अपनी झूठी बयानबाजी को सही ठहराने में जुट गए हैं। मैं दिल्ली की…
— Manish Sisodia (@msisodia) January 21, 2025
తాజావార్తలు
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!