Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ సుభాష్ సూసైడ్ కేసు.. భార్య నిఖితా సింఘానియాకు బెయిల్..
- బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం..
- భార్య, అత్తమామలకు బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atul Subhash Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుభాష్ ఆత్మహత్యకు కారణమైన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం బెంగళూర్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తమ బెయిల్ పిటిషన్ని పరిష్కరించేలా సెషన్ కోర్టుని ఆశ్రయించాలని వీరు గతంలో కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Fake Protein Powder: నకిలీ ప్రోటీన్ పౌడర్ను గుర్తించేందుకు.. ఈ టిప్స్ పాటించండి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
డిసెంబర్ 09న అతుల్ సుభాష్ 24 పేజీల సూసైడ్ లేఖ రాసి, గంటకు పైగా వీడియోని రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను భార్య, అత్తమామలు ఎలా వేధించారనే విషయాన్ని వెల్లడించారు. తప్పుడు వరకట్నం, వేధింపుల కేసులతో తన నుంచి ఎక్కువ డబ్బు లాగే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆత్మహత్య తర్వాత డిసెంబర్ 14న నికితా సింఘానియాను గురుగ్రామ్ నుంచి అరెస్ట్ చేయగా, ఆమె తల్లి, సోదరుడు అనురాగ్ని యూపీ ప్రయాగ్ రాజ్ నుంచి అరెస్ట్ చేశారు.
సుభాష్, సింఘానియా 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఒక బాబు జన్మించారు. ప్రస్తుతం సుభాష్ తల్లిదండ్రులు తమ నాలుగేళ్ల మనవడి కస్టడీని తమకు అప్పగించాని కోరారు. నిఖిల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశంలో వరకట్న వేధింపులు చట్టాలను మరోసారి సమీక్షించాలనే డిమాండ్కి కారణమైంది. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. దీనికి తోడు భరణంపై కూడా మార్గనిర్దేశకాలను సెట్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!