Ram Mandir inauguration: అయోధ్యలో 5 రెట్లు పెరిగిన హోటల్ రూం ధరలు.. 80 శాతం బుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు అయోధ్యకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. దీంతో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్.
Read Also: Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇదిలా ఉంటే, రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ భారీగా పెరిగాయి. నగరంలోని హోటళ్లలో 80 శాతం ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో పాటు హోటల్ రూముల ధరలు ఐదు రెట్టు పెరిగాయి. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటడంతో వేగం హోటల్ గదులు బుక్ అవుతున్నాయి. రామాలయ వేడులకలను చూసేందుకు అయోధ్యకు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్క ముందు మేక్మై ట్రిప్, బుకింగ్.కామ్ వంటి ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్లు అయోధ్యలోని చాలా హోటళ్లలో ‘నో ఎవైలబిలిటీ’ని చూపిస్తున్నాయి. గదులు అందుబాటులో ఉంటే, అద్దె సాధారణ సగటు కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలోని సిగ్నెట్ కలెక్షన్ హోటల్ ప్రతినిధి మాట్లాడుతూ.. మెజారిటీ గదులు ఇప్పటికే బుక్ అయ్యాయని, మిగిలిన గదులకు రూ. 70,240కి అందుబాటులో ఉందని అన్నారు. మరికొన్ని హోటళ్లలో గదులు ధర రూ. 50 వేలకు పైగానే ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన హోటళ్లలో గదులను బుక్ చేసుకోవాలంటే రూ. 1 లక్ష చెల్లించాల్సిందే.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!