Ram Mandir inauguration: అయోధ్యలో 5 రెట్లు పెరిగిన హోటల్ రూం ధరలు.. 80 శాతం బుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు అయోధ్యకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. దీంతో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్.
Read Also: Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
ఇదిలా ఉంటే, రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ భారీగా పెరిగాయి. నగరంలోని హోటళ్లలో 80 శాతం ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో పాటు హోటల్ రూముల ధరలు ఐదు రెట్టు పెరిగాయి. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటడంతో వేగం హోటల్ గదులు బుక్ అవుతున్నాయి. రామాలయ వేడులకలను చూసేందుకు అయోధ్యకు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్క ముందు మేక్మై ట్రిప్, బుకింగ్.కామ్ వంటి ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్లు అయోధ్యలోని చాలా హోటళ్లలో ‘నో ఎవైలబిలిటీ’ని చూపిస్తున్నాయి. గదులు అందుబాటులో ఉంటే, అద్దె సాధారణ సగటు కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలోని సిగ్నెట్ కలెక్షన్ హోటల్ ప్రతినిధి మాట్లాడుతూ.. మెజారిటీ గదులు ఇప్పటికే బుక్ అయ్యాయని, మిగిలిన గదులకు రూ. 70,240కి అందుబాటులో ఉందని అన్నారు. మరికొన్ని హోటళ్లలో గదులు ధర రూ. 50 వేలకు పైగానే ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన హోటళ్లలో గదులను బుక్ చేసుకోవాలంటే రూ. 1 లక్ష చెల్లించాల్సిందే.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!