Ram Mandir inauguration: అయోధ్యలో 5 రెట్లు పెరిగిన హోటల్ రూం ధరలు.. 80 శాతం బుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir inauguration: రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు అయోధ్యకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. దీంతో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్.
Read Also: Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ఇదిలా ఉంటే, రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ భారీగా పెరిగాయి. నగరంలోని హోటళ్లలో 80 శాతం ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో పాటు హోటల్ రూముల ధరలు ఐదు రెట్టు పెరిగాయి. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటడంతో వేగం హోటల్ గదులు బుక్ అవుతున్నాయి. రామాలయ వేడులకలను చూసేందుకు అయోధ్యకు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్క ముందు మేక్మై ట్రిప్, బుకింగ్.కామ్ వంటి ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్లు అయోధ్యలోని చాలా హోటళ్లలో ‘నో ఎవైలబిలిటీ’ని చూపిస్తున్నాయి. గదులు అందుబాటులో ఉంటే, అద్దె సాధారణ సగటు కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలోని సిగ్నెట్ కలెక్షన్ హోటల్ ప్రతినిధి మాట్లాడుతూ.. మెజారిటీ గదులు ఇప్పటికే బుక్ అయ్యాయని, మిగిలిన గదులకు రూ. 70,240కి అందుబాటులో ఉందని అన్నారు. మరికొన్ని హోటళ్లలో గదులు ధర రూ. 50 వేలకు పైగానే ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన హోటళ్లలో గదులను బుక్ చేసుకోవాలంటే రూ. 1 లక్ష చెల్లించాల్సిందే.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?