Chennai: స్పీడ్ దాటిందో.. ఆటోమెటిక్గా చలాన్.. చెన్నైలో తొలిసారిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం షరా మామూలుగా మారుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా.. కొంత మంది తమ తీరును మార్చుకోవడం లేదు. దీని వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా టెక్నాలజీ వైపు పయణిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఆటోమెటిక్ ఫైన్ సిస్టమ్ తీసుకువచ్చారు. దీంతో వేగానికి కళ్లెం వేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Honduras: జైలులో నరమేధం.. గ్యాంగ్ వార్లో 46 మంది మహిళా ఖైదీల దారుణహత్య
Also Read
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు 30 స్పీడ్ రాడార్ గన్స్ ను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా అధిక స్పీడ్ తో ఉన్న వాహనాలకు ఆలోమెటిక్ గా ఫైన్ విధించే వెసులుబాటు కలిగింది. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వెంటనే ఫైన్ పడిపోద్ది. రాడార్ గన్స్ ఆటోమెటిక్ గా చలాన్ విధిస్తాయని పోలీస్ కమిషనర్ జంకర్ జైవాల్ అన్నారు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాని, దీన్ని మించితే ఫైన్ పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని చెన్నై పోలీసులు తెలిపారు. నగరంలో తొలిసారిగా ఈ వ్యవస్థను తీసుకువచ్చినట్లు జైవాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!